జాతీయం

రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు విధించింది. ఆ దేశానికి చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆంక్షలు …

విశాఖపట్నం మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి.

కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ (Dantewada) జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న …

హిమాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉనా జిల్లాలోని తహ్లివల్‌ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ పటాకుల ఫ్యాక్టరీలో (fireworks factory) పేలుళ్లు సంభవించాయి. …

18 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడి

అహ్మ‌దాబాద్‌ : 18 ఏండ్ల బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో దంప‌తుల‌కు సిటీ సెష‌న్స్ కోర్టు ప‌దేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య స‌హ‌కారంతో …

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారతీయుల తరలింపు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ …

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

          న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్‌-దాందమినార్‌ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. …

దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు

ఐదేళ్ల జైలుతో పాటు 60 లక్షల జరిమానా విధింపు శిక్ష ఖరారు చేసిన రాంచీ సీబీఐ కోర్టు రాంచీ,ఫిబ్రవరి21జ‌నంసాక్షి : దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆర్జేడీ …

గాంధేయవాది శకుంతలా చౌదరి కన్నుమూత

గౌహతి,ఫిబ్రవరి21 జ‌నంసాక్షి గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు.అస్సాంలోని కామ్రూప్‌కు చెందిన ఆమె గ్రామాల్లోని ప్రజల సంక్షేమం కోసం..ముఖ్యంగా మహిళలు,పిల్లల కోసం పని …

న్యూఢిల్లీ దారుణం

బాలిక‌కు ప‌నిఇప్పిస్తామ‌ని  పిలిపించి  లైంగిక దాడి,  హ‌త్య నిందితుడిని అరెస్ట్   న్యూఢిల్లీ : దేశ రాజ‌ధానిలో దారుణం జ‌రిగింది. మైన‌ర్ బాలిక (14)పై లైంగిక దాడికి …

కార్యకర్తలు ఐక్యమత్యంతో ఉండాలి:సీనియ‌ర్ కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2023లో అధికారంలోకి రావాలంటే ఐక్యంగా ఉండాల‌ని, ఐక‌మ‌త్యం కొర‌వ‌డితే ఓట‌మి త‌ప్ప‌ద‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను హెచ్చ‌రిస్తున్న …