జాతీయం

ఉచిత రేషన్‌ పథకం మళ్లీ పొడిగింపు

` మరో 6నెలల పాటు కొనసాగింపు దిల్లీ,మార్చి 26(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో …

ఛత్తీస్‌ఘడ్‌లో దారుణ దృశ్యం

` కూతురు శవంతో పది కిలోవిూటర్లు నడిచిన తండ్రి ` ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం రాయ్‌పూర్‌,మార్చి 26(జనంసాక్షి):ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని …

పెట్రోమంటపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన

` 31 నుంచి ధరల పెంపుపై పోరుబాట న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి`ముక్త్‌భారత్‌ అభియాన్‌ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల …

మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు

ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు అత్యదికంగగా నల్లగొండలో నమోదు న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి):  ఏప్రిల్‌ నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే …

అంతర్గత సమస్యలపై రాహుల్‌ దృష్టి

ముఖ్య నేతలతో చర్చిస్తున్న యువనేత న్యూఢల్లీి,మార్చి18  (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలోని అసమ్మతి నాయకులతో కూడిన జి`23 సమావేశం జరిగిన మరుసటి రోజే కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు …

ఎల్‌ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు

సంతకాల ఉద్యమం చేపట్టనున్న ఎల్‌డిఎఫ్‌ తిరువనంతపురం,మార్చి18  (జనంసాక్షి):  జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి ప్రయివేటుపరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని కేరళలోనివామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఎల్‌డిఎఫ్‌ పిలుపునిచ్చింది. …

మళ్లీ ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు

పెరుగుతున్న కేసులతో ప్రపంచంలో మరోమారు టెన్షన్‌ అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) :  ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ …

బడుగుల అండను కోల్పోతున్న బిఎస్పీ

యూపి ఫలితాలతో మాయావతి పరిశీలన చేసుకోవాలి కాన్షీరామ్‌ లాంటి నేత ఇప్పుడు బిఎస్పీకి అవసరం న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బీఎస్పీ నామావశిష్టంగా మారిపోవడం విషాదం. …

పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలు చేపట్టాలి అభివృద్ది మంత్రంగా పథకాలకు పెద్దపీట వేయాల న్యూఢల్లీి,మార్చి15( జనం సాక్షి ): మనిషి ఎదుగడానికి అభివృద్ధి మార్గాలు తెరిచి పెట్టడమే పేదరిక నిర్మూలన …

పెట్రో ధరలు పెరిగితే రాష్టాల్రపై మరింత భారం

ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచనలు ఉమ్మడిగా ఎదుర్కొనే దిశగా ఆలోచన న్యూఢల్లీి,మార్చి15( జనం సాక్షి ): రానున్న కాలంలో పెట్రో,గ్యాస్‌ ధరలపెంపు రాష్టాల్రపై కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడనుంది. రవాణారంగ …

తాజావార్తలు