జాతీయం

మంత్రిగౌతమ్‌ రెడ్డి మృతికి నేతల దిగ్భార్రతి

యువనేతను కోల్పోవడం పట్ల వెంకయ్య తీవ్ర విచారం మేకపాటి మృతి తీరని లోటన్న గవర్నర్‌,సిఎంజగన్‌ సంతాపంప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబు న్యూఢల్లీి,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి …

(BECIL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు …

దేశంలో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. ఇందులో 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 …

మరాఠా మహాయోధుడు శివాజీ

నేడు శివాజీ జయంతి ముంబై,ఫిబ్రవరి18 ( జనం సాక్షి): భారత చరిత్రలో శివాజీకి ఉన్న ఘనత మరే రాజుకు లేదనడంలో అతిశయోక్తి లేదు. విదేశీ దుండగుల దాడులను తట్టుకుని …

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో స్వల్ప భూకంపం

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో (Jaipur) స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్‌ …

హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నాయ‌కుడు పై ఎఫ్ఐఆర్ న‌మోదు

బెంగ‌ళూరు : హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కుడు ముఖ‌రం ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిజాబ్‌ను వ్య‌తిరేకించే వారిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తాన‌ని ఖాన్ హెచ్చ‌రించాడు. …

ఓ స్పాలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం

నోయిడా: నోయిడాలో గురువారం ఓ స్పాలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు చ‌నిపోయారు. స్పాను శుభ్రం చేస్తున్న స‌మ‌యంలో షార్ట్ స‌ర్క్యూట్ తో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. అయితే …

ప‌శ్చిమ బెంగాల్ పోస్ట‌ర్ క‌ల‌క‌లం

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని దుర్గా మాత‌గా, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని మ‌హిషాసురుడిగా చూపుతూ వెలిసిన పోస్ట‌ర్ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ …

పంజాబ్‌లో మోడీ ప్రచారం ఫలించేనా

కొంప ముంచనున్న కాంగ్రెస్‌ అంతర్గ కుమ్ములాటలు సర్వేలన్నీ ఆప్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడి చండీగడ్‌.ఫిబ్రవరి17 (జనంసాక్షి):  పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పక్రధాని కూడా రంగంలోకి …

పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి వందలాది పక్షులు మరణించాయి

మెక్సికో సిటీ: పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి దూసుకొచ్చింది. అయితే గుంపులోని వందలాది పక్షులు అనూహ్యంగా మరణించాయి. ఈ విచిత్ర ఘటన మెక్సికోలో జరిగింది. ఈ …