జాతీయం

ఔత్యాహిక మహిళా క్రీడాకారులకు స్ఫూర్తి

బ్యాట్‌ పట్టి మైదానంలో చెలరేగిన చిచ్చరపిడుగు మిథాలీ క్రికెట్‌ చరిత్ర ఓ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ న్యూఢల్లీి,జూన్‌10(జ‌నంసాక్షి): భారత్‌లో మహిళా క్రికెట్‌కు ప్రాణం పోసి వేల మంది బాలికలను …

దేశంలో కొత్త‌గా 3,714 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య …

లఖింపూర్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి దారుణ హత్య

లక్నో,జూన్‌1(జ‌నంసాక్షి): లఖింపూర్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. …

కాంగ్రెస్‌లో లీడర్లు తప్ప కేడర్‌ ఉండదు

బిజెపి అధ్యక్షుడు నడ్డా వెల్లడి భోపాల్‌,జూన్‌1(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో అంతా లీడర్లు తప్ప కార్యకర్తలు ఉండరని భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా అన్నారు. ఈ విషయాన్ని …

తెలంగాణలో పాగా వేయడమే బిజెపి లక్ష్యం

హైదరాబాద్‌ కేంద్రంగా బిజెపి జాతీయకార్యవర్గ భేటీ జూలై మూడో వారంలో ఉంటుందన్న సూచనలు న్యూఢల్లీి,జూన్‌1(జ‌నంసాక్షి): తెలంగాణలో పాగా వేస్తామని ప్రకటస్తున్న బీజేపీ నేతలు ఇక్కడ కార్యకలాపలు ఉదృతం …

రోడ్డుపక్కన ఉన్నవారిపై దూసుకెళ్లిన కారు

తీవ్రగాయాలతో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స గ్వాలియర్‌,జూన్‌1(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఒకపక్కన ద్విచక్రవాహనాలను ఆపి మాట్లాడుకుంటున్న వారిపైకి …

అయోధ్యలో చురుకుగా రామలయ నిర్మాణం

గర్భగుడి పనులకు సిఎం యోగి శంకుస్థాపన 2023 డిసెంబర్‌లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తి లక్నో,జూన్‌1(జ‌నంసాక్షి): అయోధ్య రామాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం గర్భగుడి సంబంధించిన …

దక్షిణాది రాష్టాల్రే బిజెపి టార్గెట్‌

ఓడిన లోక్‌సబ స్థానాలపై గురి అధికారిక కార్యక్రమాలతో మంత్రుల పర్యటనలు న్యూఢల్లీి,మే27(జ‌నంసాక్షి): దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఆయా రాష్టాల్ల్రో అధికారిక కార్యక్రమాలతో పర్యటనలను ఖారరు చేస్తోంది. …

కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని బిగ్‌ షాక్‌

ఎస్పీ నుంచి రాజ్యసభకు కపిల్‌ సిబల్‌ నామినేషన్‌ కాంగ్రెస్‌ పార్టీకి 16ననే రాజీనామా చేశానని వెల్లడి న్యూఢల్లీి,మే25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఈ పార్టీ …

26న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఐఎస్‌బి వార్షికోత్సవానికి హాజరు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): ఈనెల 26న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. …

తాజావార్తలు