జాతీయం
జగన్ ఆస్తుల అటాచ్మెంట్పై ఈడీ విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ : కడప ఎంపీ వైఎస్ జగన్ ఆస్తుల అటాచ్మెంట్పై ఎప్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికార సంస్థలో ఈరోజు విచారణ ప్రారంభమైంది.
లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : నూతన సంవత్సరంలో స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 33 పాయింట్ల కుపైగా లాభంతో కొనసాగుతోంది
తాజావార్తలు
- ఈ ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు
- మనిషి అనే వాళ్లు ఈ బియ్యం తింటారా
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా
- యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం
- చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్
- ఆర్మీ అధికారి ‘కస్టడీ టార్చర్’,
- గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం
- రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్
- హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం
- కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- మరిన్ని వార్తలు