జాతీయం

బస్సులో మహిళపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ …

బాధితురాలి అంత్యక్రియలు పూర్తి

న్యూఢిల్లీ : దేశరాజధానిలో సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి అంత్యక్రియలు ఈ ఉదయం ఢిల్లీలో నిర్వహించారు. మృతదేహాన్ని సింగపూర్‌ …

బాధితురాలి మృతదేహానికి ప్రధాని, సోనియా నివాళులు

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంథీ పరామర్శించారు. ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రథాని, సోనియా బాధితురాలి మృతదేహానికి నివాళులు అర్పించారు. …

ఢిల్లీ చేరిన బాధితురాలి మృతదేహం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో అత్యాచారానికి గురై సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి మృతదేహం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో …

అత్యాచారకేసులో ప్రాసిక్యూటర్‌గా దయాన్‌కృష్ణన్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానిగురై మరణించిన యువతి కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌ను నియమించారు. ఈకేసులో …

అఖిలపక్షం సీఐబీ ప్రకటన సవరణ

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై నిన్న విడుదల చేసిన ప్రకటనను సవరిస్తు కేంద్ర హోంమత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది. నిన్నటి ప్రకటనకు హోంమత్రి …

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృంద సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృందం సమావేశం మైంది. అత్యాచార బాధితురాలి మృతి, తదనంతరం పరిణామాలు, అంత్యక్రియల నిర్వహణ తదితర అంశాలపై వారు చర్చించినట్టు …

హంతకులకు ఉరిశిక్ష విధించాలి

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో హంతకులకు ఉరిశిక్ష పడాలని మరణించిన బాదితురాలి స్నేహితుడు కోరారు. న్యూఢిల్లీలో ప్రైవేటుబస్సులో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు ఎక్కగా …

ఢిల్లీ అత్యాచార ఘటన బాధితురాలు మృతి

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు సింగాపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం ఉదయం 2:15 గంటలకు …

రతన్‌.. టాటా మిస్త్రీ ..వెల్‌కం

  న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ‘టాటా’లో నూతన అధ్యాయం ఆరంభం. టాటా గ్రూపు చైర్మన్‌గా శుక్రవారంనాడు సైరస్‌మిస్త్రీ వారసత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రతన్‌టాటా 75వ వసంతంలోకి …