వార్తలు

మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి

          , (జనంసాక్షి)అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ పార్టీ …

ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’

        ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లిలో ‘జనంసాక్షి’ క్యాలెండర్ లు ఆవిష్కరణ జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): ప్రజల పక్షాన పోరాడుతున్న …

భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ` ఈయూ చీఫ్

లండన్(జనంసాక్షి):భారత్`ఐరోపా యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ డీల్ దాదాపు ఖరారయ్యే దశలో ఉంది. దీనిని ఉద్దేశించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ …

గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకుని తీరతాం

` ఆ ప్రాంతానికి చాగోస్ దీవుల పరిస్థితి రాకూడదు ` మరో కారణం చెప్పిన ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి):గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు …

పసిడి,రజతానికి రెక్కలు

` లక్షన్నర దాటిన బంగారం, మూడు లక్షలు దాటిన వెండి న్యూఢిల్లీ(జనంసాక్షి): బంగారం, వెండి ధరలు దూసుకెళుతున్నాయి. టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ల అవతారం ఎత్తి తమ వీరోచిత …

ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక

` ఏఐతో సమర్ధవంతంగా పౌరసేవలు ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ` జ్యూరిక్‌లో ముఖ్యమంత్రికి ప్రవాసుల ఘనస్వాగతం దావోస్(జనంసాక్షి):దావోస్ ఆర్టిఫిషియల్ …

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..

` 39 మంది మతి ` 70 మందికిపైగా తీవ్రగాయాలు మాడ్రిడ్(జనంసాక్షి):స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారుగా 39 మంది మతి చెందారు. హై …

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..

స్వయంగా స్వాగతం పలికిన మోదీ ` అనంతరం ఒకే కారులో ప్రయాణించిన ఇరువురు న్యూఢిల్లీ(జనంసాక్షి):యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ …

సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు

షాద్ నగర్ : సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హనణానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ షాద్ నగర్ డిసిపి సి.శిరీష అన్నారు. సోమవారం నాడు జనంసాక్షి …

బీజాపుర్‌లో ఎన్‌కౌంటర్‌

` ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు …