వార్తలు

నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్

            వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ, లైజన్ హెడ్ +91 9871999044 జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ +91 …

రోడ్డుకేక్కిన నాయక్ పోడు కులస్తులు

      నిజాంసాగర్ సెప్టెంబర్ 10 (జనం సాక్షి)మహ్మద్ నగర్ మండలంలోని నాయక్ పోడు కులస్థులు రోడ్డికెక్కరు. తమకు స్థానిక తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు …

నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌

          న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ ప్రస్తుతం …

యూరియా కొరత రైతు ప్రాణం మీదకు తెచ్చింది

            సెప్టెంబర్ 10(జనంసాక్షి): రాష్ట్రంలో యూరియా కొరత ఓ రైతు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అందరికంటే ముందు వెళ్లి క్యూలైన్‌లో నిల్చుంటేనే …

వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు

        సెప్టెంబర్ 10(జనంసాక్షి):తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ …

మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ఎదగాలి

        గంభీరావుపేట సెప్టెంబర్ 10(జనంసాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లో మున్నూరు కాపు సభ్యత్వ నమోదు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు …

కలెక్టర్ మొక్కలు నాటారు

        జనం సాక్షిసెప్టెంబర్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ …

మేక న‌ల్లాను తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా

              సెప్టెంబర్ 09 (జనం సాక్షి)మ‌ట‌న్‌ను తినే చాలా మంది వాటికి చెందిన ఇత‌ర భాగాల‌ను కూడా ఎంతో …

ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్

న్యూఢిల్లీ (జనంసాక్షి): ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. యూరియా ఇవ్వకుండా, రైతుల సమస్యను పరిష్కరించకుండా ఉండటమే కారణమని వెల్లడించింది. అందుకే ఈ ఎన్నిక‌ల్లో పోటీకి …

కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

        పిట్లం సెప్టెంబర్ 07 (జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు రేషన్ …