సీమాంధ్ర

విశాఖ స్టేషన్‌లో ప్రయాణికుల యాతన

శివార్లలో రైళ్ల నిలిపివేతతో ఇబ్బందులు విశాఖపట్నం,మే21(జ‌నంసాక్షి):  విశాఖపట్నంలో రైలు ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. శివారులో రైళ్లను నిలిపేసిన సమయంలో ప్రయాణికుల సహనానికే పరీక్ష పెడుతున్నారు.  వాల్తేర్‌  …

ఒంగోలు జాతి గిత్తలను సంరక్షించాలి

– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు – ‘ఒంగోలు కంపెండియం’ పుస్తకావిష్కరణ ఒంగోలు, మే20(జ‌నంసాక్షి) : ఒంగోలు జాతి గిత్తలను సంరక్షించుకోవాలని, పశుపోషణను ఒక వృత్తిగా స్వీకరించేలా అది సేద్యానికి …

గెలిచినా, ఓడినా ప్రజలమధ్యే ఉంటా

– ఎగ్జిట్‌ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు – జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థి లక్ష్మీనారాయణ విశాఖపట్టణం, మే20(జ‌నంసాక్షి) : తాను విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా గెలిచినా …

ఢిల్లీలో చంద్రబాబును..  ఫెవికల్‌ బాబా అని పిలుస్తున్నారు

– తెదేపాకు ఏపీలోనే గెలిచే పరిస్థితి లేదు.. – చంద్రబాబు ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు – బాబు తీరుతో దేశవ్యాప్తంగా ప్రజలు నవ్వుకుంటున్నారు – వైసీపీ ఎంపీ …

నూటికి వెయ్యిశాతం టీడీపీదే గెలుపు

– అభివృద్ధి, సంక్షేమం వల్లే మావిజయం సాధ్యమవుతుంది – నేను సిద్ధాంతపరంగా పోరాడుతున్నా – టెక్నాలజీకి మనం బానిసలు అయిపోకూడదు – వీవీప్యాట్‌ స్లిప్పును ఓటర్‌ సరిచూసుకొనేలా …

బాబు ప్రయత్నాలు.. వినోదాలు పంచుతున్నాయి

– డూప్లికేట్‌ తాళంచెవితో అధికారం తలుపు తెరవాలనుకుంటున్నారు – ఏపీ సీఎం చంద్రబాబుపై శివసేన సెటైర్లు న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా …

ప్రేమ కోసం మైనర్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

కర్నూలు,మే20(జ‌నంసాక్షి): నంద్యాలలో విషాదం నెలకొంది. మనస్థాపం చెందిన ఓ ప్రేమికుడు, ప్రియురాలి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పట్టణంలోని సలీంనగర్‌లో చోటుచేసుకుంది. ప్రియురాలి …

ఉపరితల ఆవర్తనంతో వడగాలుల ప్రమాదం

ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు విశాఖపట్టణం,మే20(జ‌నంసాక్షి):  కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 1.5 కిలోవిూటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం …

మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే!

– తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు – 110 అసెంబ్లీ, 20ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం – నేడు ఢిల్లీలో అన్ని పార్టీలతో కలిసి ధర్నా – …

లగడపాటి సర్వే కరెక్ట్‌ కాదు

– టీడీపీకి 130 స్థానాలకు పైగానే వస్తాయి – టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమరావతి, మే20(జ‌నంసాక్షి) : లగడపాటి రాజగోపాల్‌ టీడీపీకి 110 వరకు స్థానాలు …