సీమాంధ్ర

మెప్మా గృహాల్లో వసతుల కల్పనకు చర్యలు

విజయవాడ,మే4(జ‌నంసాక్షి): పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరాశ్రయులకు, వలసలపై వచ్చిన కూలీలకు వసతి కల్పించేలా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే నిరాశ్రయుల వసతిగృహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించారని …

ఎపిలో పెరిగిన ఎండల తీవ్రత

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అమరావతి,మే4(జ‌నంసాక్షి): ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 76 మండలాల్లో 43 నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు …

వెంకటరమణ హత్య కేసులో లొంగిన నిందితులు

కడప,మే4(జ‌నంసాక్షి):  మైదుకూరు బ్రహ్మంగారి మఠం మండలంలో మార్చి 26 వ తేదీన జరిగిన వెంకట రమణ హత్య కేసులో ముద్దాయిలను శనివారం మైదుకూరు డిఎస్‌పి కార్యాలయంలో అరెస్టు …

నిప్పంటుకుని పూరిల్లు దగ్ధం

చిత్తూరు,మే4(జ‌నంసాక్షి): అడవికి అంటుకున్న నిప్పు వ్యాపించి పూరిల్లు దగ్ధమైన ఘటన శనివారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌ పురం మండలం ఎగువ …

ప్రత్యర్థులు పన్నిన..  కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నాం

– మోదీ, జగన్‌, కేసీఆర్‌ తెదేపాను ఇబ్బంది పెట్టేలా కుట్రలు చేశారు – ఓటింగ్‌శాతం తగ్గించేందుకు కుట్రలు పన్నారు – ఒక్కపిలుపుతో.. ప్రజలంతా తెదేపా వెంట నిలిచారు …

బాబుకు మతిభ్రమించింది

– ఓడిపోతాననే భయం ఆయన్ను వెంటాడుతుంది – అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు – బాబు రోత చూసి ఆ పార్టీ నేతలే విసిగిపోతున్నారు – వైసీపీ అధికార …

జేసీ దివాకర్‌ రెడ్డి..  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు

– పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు – అనంతపురం లోక్‌సభ స్థానం ఫలితాలను నిలిపివేయాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమరావతి, మే4(జ‌నంసాక్షి) : …

తాగునీటి ఘర్షణలో తనయుడు మృతి: తట్టుకోలేక తల్లి మరణం

కడప,మే4(జ‌నంసాక్షి):  తాగునీటి విషయంలో జరిగిన ఘర్షణ తల్లీకొడుకుల ప్రాణాలు బలిగొంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా తనువు చాలించింది. కడప జిల్లాలోని రాజంపేటలో తాగునీటి విషయంలో …

ఎండల తీవ్రతతో జాగ్రత్త: ఆర్టీజీఎస్‌ హెచ్చరిక 

అమరావతి,మే4(జ‌నంసాక్షి):  ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్‌ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని కాబట్టి ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు …

బాబు సునావిూలో విపక్షాలు కొట్టుకుపోవడం ఖాయం

మంగళగిరి రిసార్టులో లోక్‌సభ పరిధి సవిూక్షలు రాజమండ్రి సవిూక్షకు హాజరైన గోరంట్ల బుచ్చయ్య అమరావతి,మే4(జ‌నంసాక్షి): చంద్రబాబు సునావిూలో విపక్షాలు కొట్టుకుపోకతప్పదని టీడీపీ సీనియర్‌ నేత,మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య …