సీమాంధ్ర

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం?

– జగన్‌తో భేటీ అయిన తమ్మినేని – స్పీకర్‌ పదవిని చేపట్టేందుకు సుముఖత – అధికారంగా ప్రకటించడమే తరువాయి! అమరావతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ …

నేటి ఉదయం సచివాలయప్రవేశం చేయనున్న జగన్‌

అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి):  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం 8.39నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్‌ మొదటి బ్లాక్‌లో సీఎం జగన్‌ కార్యాలయం ఉంది. …

చిత్తూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

– ఆగివున్న లారీని ఢీకొన్న కారు – ఆరుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు – మృతులంతా గుంటూరు జిల్లా రుద్రవరం వాసులు చిత్తూరు, జూన్‌7(జ‌నంసాక్షి) …

అవినీతికి తావులేని పాలన అందిద్దాం

– రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది – మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి – అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి – …

టీడీపీ హయాంలో వేలకోట్ల అవినీతి జరిగింది

– నీటిపారుదల రంగంలో జరిగిన అన్నిపనులపై సీబీఐ దర్యాప్తు చేయాలి – ఆప్కోలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ జరిపించాలి – వైసీపీ నేత, మాజీ మంత్రి …

మేమిస్తూపోతే..  లోకేష్‌కు ప్రకాశం బ్యారేజ్‌ అడుగుతారు

– యనమల వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ అమరావతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఇవ్వడం మొదలు పెడితే చంద్రబాబు కోసం పోలవరం, ఆయన పుత్రరత్నం నారాలోకేష్‌ కోసం …

కరువు ప్రాంత రైతులను ఆదుకోవాలి

కరవు జిల్లాను ఆదుకోవడంలో ముందుండాలి: సిపిఎం అనంతపురం,జూన్‌7(జ‌నంసాక్షి): కరువు సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ అన్నారు. కరువు మండలాలుగా …

వైఎస్‌ హయాంలోనే ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి

ప్రత్యేక¬దాతోనే ఎపికి మనుగడ: ఎంపి అవినాశ్‌ అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): ప్రత్యేక¬దాపై కేంద్రంతో పోరాటం చేస్తున్నది కేవలం వైకాపా మాత్రమేనని,  గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిని తక్కువ చేసి మాట్లాడటం …

130స్థానాలతో..  మళ్లీ అధికారంలోకి వస్తాం

– ఏ ఫర్‌ అమరావతి.. పీ ఫర్‌ పోలవరం – పోలవరం పనులు చకచకా పూర్తవుతుంటే కేవీపీ డబ్బా కొట్టుకుంటున్నారు – రాయలసీమ ద్రోహిగా జగన్‌ మారారు …

జగనే కాబోయే సీఎం

– బాబు ఎగ్జిట్‌పోల్స్‌ను జీర్ణించుకోలేకపోతున్నారు – పిలవకున్నా పక్కరాష్ట్రాలకు పోతూ బాబు ఏపీ పరువుతీస్తున్నారు – వైసీపీ అధికార ప్రతినిధి రామచంద్రయ్య కడప, మే21(జ‌నంసాక్షి) : 23న …