సీమాంధ్ర

ఎర్రదొంగలకు స్థానిక ప్రజల తోడ్పాటు

అడవుల్లో ఎర్రకూలీల రాజభోగం ఎంజాయ్‌ చేస్తూ దుంగల తరలింపు తిరుపతి,మే20(జ‌నంసాక్షి): ఎర్రచందనం కూలీలకు స్మగ్లర్లు అడవుల్లో అన్ని సదుపాయాలను కల్పించి వారితో దుంగలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి …

సోలార్‌, విండ్‌ పవర్‌ల ఏర్పాటుతో మంచిరోజులు

అనంత కరవును పారదోలే కార్యాచరణ జలసంరక్షణలో ప్రజలు భాగస్వామ్యానికి చర్యలు అనంతపురం,మే20(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లా కరువును పారదోలేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నామని అధికారులు  తెలిపారు. ప్రధానంగా …

ఇస్రో సహకారంతో పిడుగుల గుట్టు

నెల్లూరు,మే20(జ‌నంసాక్షి): అత్యాధునిక వాతావరణ సాంకేతిక పరిజ్ఞానంతో  పిడుగుపాటును ముందే తెలుసుకుంటున్నారు. ఇదంతా ఇస్రో సహకరాంతో చేశారు. దీనిని మరింతగా అభివృద్దిపరచి ముందుకు పోతే విపత్తులనుకూడా పసిగట్టవచ్చని భావిస్తున్నారు. …

పంచాయితీ ఎన్నికలకు ముందస్తుకసరత్తు

తుది ఓటర్ల జాబితా విడుదలకు ఏర్పాట్లు కొత్తగా 10 పంచాయతీల ఏర్పాటు మచిలీపట్నం,మే18(జ‌నంసాక్షి): ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత స్థానిక సంస్థల ఎన్నికలు …

నరసరావుపేట శివార్లకు మంచినీటి సమస్య 

గుంటూరు,మే18(జ‌నంసాక్షి): శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఇటీవలే నరసరావుపేట పురపాలక సంఘం వందేళ్ల  వేడుకలు ఘనంగా నిర్వహించుకుంది. కోడెల ప్రతి విషయంలోనూ ముందుండి …

మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి

ఉదయం నుంచే మండుతున్న సూరీడు విజయవాడ,మే18(జ‌నంసాక్షి): రోహిణీ కార్తె దగ్గర పడుతున్న కొద్దీ ఎండలు ముదురుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు జిల్లాను అగ్నిగుండంగా మారుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలకు …

ట్యాంకర్లతో చీనీ తోటలకు నీరు

చుక్కనీరు లేక నానా యాతన కరవు రైతులను ఆదుకోవాలంటున్న రైతాంగం అనంతపురం,మే15(జ‌నంసాక్షి): కరువుసీమ అనంతపురంలో చీనీ పంట ఈ ఏడాది రైతుకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల సంవత్సరాల్లో …

వందశాతం మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి

టిడిపి గెలుపు ఖాయమై పోయింది: జివి గుంటూరు,మే4(జ‌నంసాక్షి): తమ నేత చంద్రబాబును మళ్లీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రజలు ఓట్లు వేశారని  గుంటూరు టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు …

దాసరికి ఘనంగా నివాళి

ఏలూరు,మే4(జ‌నంసాక్షి): ప్రముఖ సినిమా దర్శకులు దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా.. శనివారం పాలకొల్లులోని దాసరి విగ్రహానికి మాజి మంత్రి చేగొండి హరి రామజోగయ్య పూలమాలలు వేసి శ్రద్ధాంజలి …

16నుంచి కాంగ్రెస్‌ సవిూక్షలు: గౌతమ్‌

విజయవాడ,మే4(జ‌నంసాక్షి):  ఎపి కాంగ్రెస్‌ కమిటి ఎన్నికల సవిూక్షలు మే 16 నుంచి 19 వరకు విజయవాడలో నిర్వహించనున్నామని ఎపిసిసి జనరల్‌ సెక్రటరీ గౌతమ్‌ ప్రకటించారు. శనివారం ఉదయం …