సీమాంధ్ర

శబరిమలలో మరోమారు ఉద్రిక్తత

బిజెపి కార్యకర్తల అరెస్ట్‌కు నిరసన తిరువనంతపురం,నవంబర్‌19(జ‌నంసాక్షి): శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఆంక్షలను వ్యతిరేకిస్తూ భక్తులు గత రాత్రి ఆందోళనకు దిగారు. …

సాగుచేసిన ప్రతి ఎకరంలో.. పంటను కాపాడాలి

  – ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోవద్దు – రాష్ట్రంలో లోటు వర్షపాతం ప్రధాన సమస్య – నదుల అనుసందానం, జల సంరక్షణెళి మనకున్న ప్రత్యామ్నాయం …

కనీస వేతనాలు అమలు చేయాలి

గుంటూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందున అసంఘిత రంగంలో ఆందోళన నెలకొందని సిఐటియూ జిల్లా కార్యదర్శి కాపు శ్రీనివాసరావు అన్నారు. కార్మికులకు కనీస వేతనం 18 …

కార్మికులు హక్కులను కోల్పోయేలా చట్టాలా?

నిర్మాణరంగ కార్మికుల ఉపాధి కొడుతున్న విధానాలు విజయవాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): నిర్మాణరంగ కార్మికులు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. నిర్మాణ రంగ మెటీరియల్‌పై విపరీత భారం పెరిగిందని, ప్రభుత్వం ఆ భారాన్ని …

ముఠా కార్మికులను ఆదుకోవాలి

విశాఖపట్టణం,నవంబర్‌19(జ‌నంసాక్షి): ముఠా కార్మికులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన చట్టాలు గానీ, సహకారం గానీ అందటం లేదని సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు అన్నారు. ముఠా కార్మికులను కార్మికులుగానే …

పేదలకు అందుబాటులో అత్యాధునిక ఇళ్లు

విశాఖపట్టణం,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రతి పేదవాడికీ అత్యాధునిక సౌకర్యవంతమైన ఇంటిని వీలైనంత త్వరగా అందజేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో దశాబ్దాలుగా …

కార్మికుల హక్కులను కాలరాస్తున్న బాబు

వారికి కనీస వేతనాలు ఇవ్వరా: సిఐటియూ కడప,నవంబర్‌19(జ‌నంసాక్షి): అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మనోహర్‌ విమర్శించారు. కార్మికుల …

అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేస్తున్న బాబు మనుషులు

  ఇన్నేళ్లయినా బాధితులకు ఎందుకు అండగా నిలవలేదు దాడిలో టిడిపి కుట్ర లేకుంటే ఎందుకు స్వతంత్ర దర్యాప్తు చేయించరు పార్వతీపురం సభలో నిలదీసిన జగన్‌ విజయగనరం,నవంబర్‌17(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌కు …

రోజా పుట్టిన రోజు కానుక

రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం చిత్తూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): వైసీపీ ఎమ్మెల్యే రోజా పుట్టురోజు సందర్భంగా ఆమె తన కుటుంబంతో కలసి కేక్‌ కట్‌ చేసి వేడుకను జరుపుకున్నారు. అనంతరం, తన …

మన్యంలో మాతా శిశు మరణాలు

సరైన వసతుల లేమే కారణమంటున్న ప్రజలు కాకినాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): మన్యంలో మాతా, శిశు మరణాలు పెరుగుతున్నాయి. గుర్తేడు ప్రభుత్వాసుపత్రిలో సమయానికి అందుబాటులో సిబ్బంది లేక గతి లేని స్థితిలో …