సీమాంధ్ర

కౌలు రైతుల ధర్నా

ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి విజయవాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కృష్ణాజిల్లా కంకిపాడు డివిజన్‌ కమిటి ఆధ్వర్యంలో కంకిపాడు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శనివారం కౌలు రైతులంతా ధర్నా నిర్వహించారు. ఈ …

సర్వే నెంబర్‌ ఆధారంగానే ధాన్యం కొనుగోలు

– ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు, నవంబర్‌17(జ‌నంసాక్షి) : రైతుల ధాన్యాన్ని సర్వే నెంబర్‌ ఆధారంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. …

సహనానికి పరీక్షపెడితే..  ఉపేక్షించేది లేదు 

– పార్టీకి చెడ్డపేరు తెస్తే చూస్తూ ఊరుకోం – చింతమనేని తీరుపై చంద్రబాబు ఆగ్రహం అమరావతి, నవంబర్‌17(జ‌నంసాక్షి) : పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తూ.. తన సహనానికి …

సీబీఐలాంటి సంస్థలు మోడీచేతిలో ఉంటే..  దేశానికే ప్రమాదం

– రాష్ట్రాలకున్న హక్కులను కాలరాస్తున్నారు – సీబీఐలో సంక్షోభం వల్లే ‘సమ్మతి’ని ఉపసంహరించుకున్నాం – రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే అలాచేశాం – బీజేపీ మళ్లీ గెలిస్తే …

ఎపిని నమ్మించి మోసం చేసిన బిజెపి

కేంద్రసంస్థలను భ్రష్టు పట్టించారు పోలవరం ప్రాజెక్ట్‌కు సహకరించడం లేదు అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తున్నాం విశాఖలో చంద్రబాబు నాయుడు విశాఖపట్టణం,నవంబర్‌15(జ‌నంసాక్షి): బీజేపీ నమ్మించి మోసం చేసిందని సీఎం …

వారబందీలో నీళ్లు వాడుకోవాలి: కోడెల

  గుంటూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఇరిగేషన్‌ అధికారులతో కలసి నరసరావుపేట నియోజకవర్గం రోంపిచర్ల మండంలో పంట కాలువలను గురువారం ఏపి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, యువనేత డాక్టర్‌ కోడెల శివరామ్‌ …

సెజ్‌ నిర్వాసితులతో పవన్‌ భేటీ

వీరి సమస్యలను ఎందుకు పట్టించుకోరని ప్రశ్న కాకినాడ,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాకినాడ మూలాపేటలోని సెజ్‌ నిర్వాసితులతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ…అవసరానికి …

వసంతపురస్కారాలు ప్రదానం

తిరుపతి,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాణిపాకంలో నిర్వహించిన వసంత పురస్కారాలు – అవార్డుల ప్రదానం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జడ్పీ చైర్‌పర్సన్‌ ఎస్‌. గీర్వాణి చందప్రకాష్‌, చిత్తూరు మున్సిపాల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ …

గజ తుఫాన్‌పై అధికారుల అప్రమత్తం

చిత్తూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): గజ తుఫాన్‌ పై అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్‌ ప్రద్యుమ్న పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలోని 26 మండలాల్లో గజ తుఫాన్‌ ప్రభావం …

శబరిమలలో మహిళలకు ప్రత్యేక దర్శనాలు

సుప్రీం ఆదేశాలు అమలు చేసే క్రమంలో అఖిలపక్షం సిఎం విజయన్‌ ప్రతిపాదనలపై కుదరని ఏకాభిప్రాయం సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌, బిజెపి తిరువనంతపురం,నవంబర్‌15(జ‌నంసాక్షి): శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల …