సీమాంధ్ర

చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌

  నెల్లూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్‌పి కైమ్ర్‌ ఆంజనేయులు పర్యవేక్షణలో సిసిఎస్‌ డిఎస్‌పి బాల సుందర్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం …

అక్రమ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తాం: వైకాపా

అనంతపురం,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాప్తాడు మండలంలో అక్రమ ఓట్లను తొలగించే చర్యలకు వైకాపా శ్రీకారం చుట్టింది. కన్వీనర్‌ బోయ రామాంజనేయులు యూత్‌ కన్వీనర్‌ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో …

స్మార్ట్‌ సిటీగా శ్రీకాకుళం

నగర సుందరీకరణ చర్యలకు శ్రీకారం: కమిషనర్‌ శ్రీకాకుళం,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్మార్ట్‌ సిటీలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కవిూషనర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడు …

వైజాగ్‌ టెక్‌ సదస్సు స్ఫూర్తిగా మిగలనుంది: గంటా

విశాఖపట్టణం,నవంబర్‌17(జ‌నంసాక్షి): వైజాగ్‌డిక్లరేషన్‌ ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేస్తుందని ఏపీ మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో జరిగిన టెక్‌ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో …

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి

గుంటూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లాలో మంత్రి నక్కా ఆనందబాబు శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా వేమూరు మండలం బలిజేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. …

చంద్రబాబు నమ్మక ద్రోహి

– ఒకప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు చంద్రబాబుకు తేడా ఉంది – వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నరకం చూపిస్తుంది – వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి – …

బాబు పాలన..  బ్రిటీష్‌ పాలనను తలపిస్తుంది

– విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు – డబ్బును బాబు, లోకేష్‌ పంచుకుంటున్నారు – ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి, నవంబర్‌17(జ‌నంసాక్షి) : రాష్ట్ర …

22న ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

విజయవాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ శనివారం ప్రకటించారు. దేవస్థానం …

అరబిందో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన శ్రీకాకుళం,నవంబర్‌17(జ‌నంసాక్షి): అరబిందో కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని స్థానికులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని లేకపోతే ప్రజల మద్దతుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని సిఐటియు రాష్ట్ర …

పర్యావరణం కోసం ప్లాస్టిక్‌ను దూరం పెడదాం

ఒంగోలు,నవంబర్‌17(జ‌నంసాక్షి): పర్యావరణాన్ని పరిరక్షించడం పౌరులుగా మన బాధ్యతని గుర్తించాలని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్‌ డివిఎస్‌ నారాయణరావు అన్నారు. పర్యావరణ విఘతం జరిగేలా విపరీత ప్లాస్టిక్‌ వాడకం …