సీమాంధ్ర

బుల్లెట్‌ ట్రైన్‌ భూములపై మాట్లాడండి

బిజెపి నేతలకు పంచుమర్తి చురకలు విజయవాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): బుల్లెట్‌ ట్రైన్‌ పేరుతో లక్ష ఎకరాల కబ్జాకు బీజేపీ ప్రయత్నించిందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. చేతనైతే కన్నా …

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం

వైద్యుల ఖాళీలను భర్తీ చేస్తాం: మంత్రి ఫరూక్‌ అమరావతి,నవంబర్‌19(జ‌నంసాక్షి): రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సేవలు కల్పించాలని నిర్ణయించామని వైద్యవాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. వైద్యుల …

మద్యం మత్తులో ముంచుతున్నారు: ఐద్వా

గుంటూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పెద్ద ఎత్తున మధ్యాని ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చేసుకొని ప్రజలని మద్యం మత్తులో బానిసలుగా మారుస్తున్నారని ఐద్వా మండిపడింది. మద్యం షాపులుకు బడి,గుడి లాంటి …

పోస్టులను పెంచి వయోపరిమతీ పెంచాలి

గుంటూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): పోస్టుల సంఖ్య వయోపరిమితి పెంపుకై డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గుంటూరులో సోమవారం నిరసన దీక్ష నిర్వహించారు. పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ వి.బాల సుబ్రహ్మణ్యం, ఎంఎల్‌సి వాము సూర్యారావులు …

బిజెపి వల్లనే ఎపికి అన్యాయం

ధర్మపోరాట దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన నారాయణ నెల్లూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వం వల్లే రాష్ట్రంలో రావల్సిన ఎన్నో భారీ ప్రాజెక్టులు వెనుకబడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. …

పోలవరంపై జగన్‌ అసత్య ప్రచారాలు

– ఏపీ గురించి జీవీఎల్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు – ఏపీ మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి, నవంబర్‌19(జ‌నంసాక్షి) : పోలవరంపై జగన్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారని …

బాబు మాటవిూద నిలబడగలరా: మధు అనుమానం

కాకినాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాకినాడలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్‌లో సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. బిజెపి …

సిబిఐని భ్రష్టు పట్టించారు: తెలుగుయువత

కాకినాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): బిజెపి నమ్మించి మోసం చేసిందని జిల్లా తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ పేర్కొన్నారు. సోమవారం రాజోలు పార్టీ కార్యాలయంలో విలేకరుల …

శ్రీకాకుళం పర్యటనలో కేంద్రమంత్రి

శ్రీకాకుళం,నవంబర్‌19(జ‌నంసాక్షి): కేంద్ర  శాఖ సహాయ మంత్రి హంస కుమార్‌ గంగారాం అహిర్‌ శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ కెవిఎన్‌.చక్రధర బాబు స్వాగతం పలికారు. సోమవారం …

కార్తీక పూజలు చేస్తూనే కుప్పకూలిన పూజారి

గుండెపోటుతో మృతి ఏలూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషౄదం చోటుచేసుకుంది. ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా విధులు …