సీమాంధ్ర

విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం బాసట

ఐదులక్షల సాయం ప్రకటించిన సిఎంజగన్‌ ఘటనను సిఎం జగన్‌కు వివరించిన మంత్రులు అమరావతి,మార్చి5 (జనం సాక్షి): విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల …

వాయుగుండం ప్రభావంతో ఎపిలో వర్షాలకు చాన్స్‌

అమరావతి,మార్చి5 (జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం …

పిల్లలతో కలసి బావిలో దూకిన తల్లి

పిల్లలు మృతి..తల్లి పరిస్థితి విషమం కర్నూలు,మార్చి5 (జనం సాక్షి):  కర్నూలు మండలం పూలతోటలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలిచివేసింది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు …

అమరావతిపై హైకోర్టు తీర్పు ప్రజల విజయం

తిరుపతిలో ఐక్యకార్యాచరణ సమితి నేతల వెల్లడి తిరుపతి,మార్చి5 (జనం సాక్షి):  అమరావతి రాజధానిపై హైకోర్టు యావత్తు ఆంధ్ర ప్రజల విజయమని అమరావతి ఐక్యకార్యచరణ సమితి నాయకులు అన్నారు. తిరుపతిలో …

కానుకల ద్వారా టిడిడికి రూ.79. 34 కోట్ల ఆదాయం

తిరుమల,మార్చి5 (జనం సాక్షి):  తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీకి ఫిబ్రవరిలో రూ.79. 34 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడిరచారు. …

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే హెల్త్ ప్రొఫైల్ ఉద్దేశం…

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు సిటీ స్కాన్ 10 పడకల ఐసియు,పిఎస్ఏ ప్లాంట్,పాలి ట్యూబ్ కేర్ ప్రారంభించిన మంత్రులు…. …

ఉక్రెయిన్ నుంచి మరో 160 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు

          అమరావతి: ఉక్రెయిన్ నుంచి మరో 160 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. భారతీయ పౌరుల తరలింపులో ఏడో రోజు నాడు …

లక్షకోట్లు పెట్టి రాజధాని నిర్మాణం అసాధ్యం

అమరావతిలో ఉన్న వారంతా రియల్‌ వ్యాపారులే టిడిపి ఎజెండాను మోస్తున్న విూడియా సంస్థలు టిడిపికి ప్రజలు ఓటుతో బుద్దిచెప్పినా మారడం లేదు మండిపడ్డ అధికార ప్రతినిధి సజ్జల …

పోలవరం బాధ్యత ఎప్పటికీ కేంద్రానిదే

చెప్పిన మేరకు నిధులు కేటయిస్తాం పనులు సకాలంలో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ వెల్లడి ఏలూరు,మార్చి4(జనం సాక్షి ): పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత …

ఎసిబి వలలో విద్యుత్‌ ఎఇ

ఏలూరు,మార్చి4 ( జనంసాక్షి ) :  పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దెండులూరు ఏపీఈపీడీపీఎల్‌లో ఏఈగా పనిచేస్తున్న కూచిపూడి …