సీమాంధ్ర

మహిళాసాధికారతను సాకారం చేశాం

రిజర్వేషన్లు లేకున్నా పదవులిచ్చి గౌరవించాం అన్ని రంగాల్లో 51శాతం పదువుల ఇచ్చిన ఘనత తమదే వివిధ పథకాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేశాం అంతర్జాతీయ మహిళా దినోత్సవ …

జగన్‌ పాలనలోనే మహిళా సాధికారత

మహిళలకు పదవులతో గౌరవం ఇచ్చిన ఘనత మహిళా దినోత్సవ వేడుకల్లో తానేటి వనిత జగన్‌తోనే మహిళలకు గౌరవం పెరిగిందన్న రోజా అమరావతి,మార్చి8(జనం సాక్షి): మహిళలకు సీఎం జగన్‌ …

గౌతమ్‌ రెడ్డి లేని టోఉ పూడ్చలేనిది

గౌతం రెడ్డి మృతికి శాసనసభ సంతాపం సంగం బరాజ్‌కు గౌతం రెడ్డి పేరు సభలో వెల్లడిరచిన సిఎం జగన్‌ వెల్లడి అమరావతి,మార్చి8(జనం సాక్షి): దివంగత మంత్రి మేకపాటి …

లాయల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం

నెల్లూరు జిల్లాలోని ఓ ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ …

11నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు

గుంటూరు,మార్చి8(జనం సాక్షి): జిల్లాలో ఈనెల 11 నుంచి జరగనున్న ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంటర్‌ బోర్డు ఆర్జేడీ వీవీ సుబ్బారావు స్పష్టం చేశారు. …

తిరుమల భక్తులకు ఆర్జిత సేవల భాగ్యం

ఎప్రిల్‌ 1 నుంచి పునరుద్దరణకు నిర్ణయం తిరుమల,మార్చి8(జనం సాక్షి): శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి శ్రీవారి …

25 వరకు అసెంబ్లీ సమావేశాలు

నేడు మేకపాటికి నివాళిగా చర్చ 11న బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న బుగ్గన బిఎసి సమావేశంలో నిర్ణయం అమరావతి,మార్చి7(జనం సాక్షి):ఆంధ్రప్రదేశ్‌ శాసన సభా సమావేశాలు ఈనెల 25 వరకు …

గవర్నర్‌ అవమానిండం తగునా

టిడిపి తీరును తప్పుపట్టిన జగన్‌ అమరావతి,మార్చి7(జనం సాక్షి): ఏపీ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం పట్ల ఏపీ సీం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో గవర్నర్‌ …

దిగజారి ప్రవర్తిస్తున్న టిడిపి నేతలు

వారికి గవర్నర్‌ అంటే గౌరవం లేదు: శ్రీకాంత్‌ రెడ్డి అమరావతి,మార్చి7(జనం సాక్షి): రైతుల ముసుగులో టీడీపీ డ్రామాలు ఆడుతోందని, ప్రజా సమస్యలపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదని …

2024 వరకు హైదరాబాదే రాజధాని

టిడిపి అనవసర రాద్దాంతం చేస్తోంది మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నాం మరోమారు మంత్రి బొత్స వ్యాఖ్యలు అమరావతి,మార్చి7(జనం సాక్షి): శాసనసభలో టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని ఏపీ …