సీమాంధ్ర

వచ్చే ఏడాదిలో 6 లక్షల మందికి ఉద్యోగాలు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం, జూలై 29 : రాజీవ్‌ యువకిరణాల ద్వారా వచ్చే ఏడాది ఆరు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి …

జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం

శ్రీకాకుళం, జూలై 29: జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఐదు కోట్ల రూపాయలతో శ్రీకాకుళం పట్టణంలో ఆందంగా తీర్చిదిద్దిన ఈ కార్యాలయాన్ని ఆయన …

విద్యుత్‌ షాక్‌కు గురై లైన్‌మెన్‌ మృతి

కడప, జూలై 29 : మైదుకూరు మండలం అక్కులాయపల్లి గ్రామ పొలిమెర్లలో నర్సింహులు (40) అనే లైన్‌మెన్‌ విద్యుదాఘాతానికి గురై ఆదివారం మృతి చెందారు. అక్కులాయపల్లి గ్రామానికి …

బాలికపై అత్యాచారం

కడప, జూలై 29 : కడప నగరంలోని ఆల్మాస్‌పేట యానాది కాలనీలో ఆదివారం 5 సంవత్సరాల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యానాది కాలనీలోని జయమ్మ …

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

కడప, జూలై 29 : రైల్వేకోడూరు పట్టణంలోని పాతబస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి పొరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై హేమసుందరరావు చెప్పారు. కడప పాతబస్టాండ్‌లోని …

పశ్చిమ ఏజెన్సీలో రగిలిన భూ వివాదాలు

మర్లగూడెంలో ఉద్రిక్తత అటవీ అధికారులపై గిరిజనుల దాడి ఏలూరు, జూలై 29: పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారంనాడు భూ వివాదాలు మళ్లీ తలెత్తాయి. బుట్టాయిగూడ మండలం …

సైకో సంచారం.. రైల్వే పోలీసులు అప్రమత్తం

విజయవాడ, జూలై 29 : రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సైకోలు సంచరిస్తున్నట్లు, వారు బస్సుల్లో, రైళ్లల్లో కూడా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. …

అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తినష్టం

విజయవాడ, జూలై 29 : కలిదిండిలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించగా నాలుగు ఇండ్లు తగలబడ్డాయి. ఆస్తినష్టం మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఒక …

విద్యుత్‌ ఎఇ నిర్బంధం

విజయవాడ, జూలై 29 : విద్యుత్‌ కోతలకు నిరసనగా అసిస్టెంట్‌ ఇంజనీర్‌ను నిర్బంధించిన సంఘటన ఆదివారం జరిగింది. కంచికచర్ల మండలం సెంచాల గ్రామంలో రోజుకు 14 గంటల …

మోపిదేవి స్వామికి విలువైన కానుక

విజయవాడ, జూలై 29 : మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఒక భక్తుడు ఆదివారంనాడు లక్ష రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలను కానుకగా ఇచ్చాడు. అయితే తన వివరాలను …

తాజావార్తలు