సీమాంధ్ర

పెన్షన్‌ పెంచాలి

వినుకొండ, జూలై 11 : వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు పెంచేవరకు దశల వారీగా ఉద్యమించాలని సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. వినుకొండ మండలంలోని కొప్పుకొండ …

14న ఉచిత కంటి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 11 : శివశక్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14న వినుకొండ పట్టణంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి మెగా కంటి …

ఉన్నతవిద్య పరిశోధన బిల్లు రద్దు చేయాలి

తిరుపతి, జూలై 11 : ఉన్నతవిద్య పరిశోధన బిల్లు 2011ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతి అర్బన్‌ జిల్లా న్యాయవాదుల సంఘం బుధవారం నాడు కోరింది. అదే …

యుఎన్‌వో, డబ్ల్యూహెచ్‌వో – ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

తిరుపతి, జూలై : వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా లెక్కల గణన చేపట్టింది. ప్రపంచ జనాభా 1987 జూలై 11న ఐదు బిలియన్లుగా నిర్ణయించింది. ఆనాటి …

17న ఆహార సలహా సంఘ సమావేశం

విజయనగరం, జూలై 11 : ఈ నెల 17న స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఆహార సలహా సంఘ సమావేశం జరుగుతుందని జిల్లా పౌరసరఫరా అధికారి …

16 నుంచి ప్రమాద రహిత వారోత్సవాలు

విజయనగరం, జూలై 11 : ప్రమాద రహిత వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 22వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు బుధవారం నాడు తెలిపారు. …

విజయనగరం వికలాంగుల నార్త్‌జోన్‌ క్రికెట్‌ పోటీలు

విజయనగరం, జూలై 11 : విజయనగరంలో వికలాంగుల నార్త్‌జోన్‌ క్రికెట్‌ పోటీలను త్వరలో నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (వికలాంగుల విభాగం) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామాంజుల …

వందేళ్ల కస్పా హైస్కూల్‌…

– సౌకర్యాల కొరతపై లోక్‌సత్తా నిరసన విజయనగరం, జూలై 11 : పట్టణంలోని వందేళ్లు పూర్తి చేసుకుంటున్న కస్పా హైస్కూల్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో లోక్‌సత్తా పార్టీ …

ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభం

విజయనగరం, జూలై 11 : జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఇంటింటికి వెళ్లి పరిశీలించే కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభమైంది. ఈ నెలఖరు వరకు చేపట్టే …

ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీకి ఎజెసి పచ్చజెండా

విజయనగరం, జూలై 11 : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఈ …

తాజావార్తలు