సీమాంధ్ర

టాటా విరాన్‌ పేరుతో నకిలీ అమ్మకాలు

ఏకకాలంలో దాడులు చేసిన పోలీసులు నెల్లూరు,అగస్టు21(జనంసాక్షి): టాటా విరాన్‌ తన చైన్‌ లింక్‌ ఫెన్స్‌లు, బార్బ్‌డ్‌ వైర్‌ ఒరిజినల్‌ ఉత్పత్తులను ఆధీకృత డీలర్లు, డిస్టిబ్యూట్రర్ల వద్ద విక్రయించబడుతుంటాయి.. …

కెసి కెనాల్‌లో పడి ఉద్యోగి మృతి

కర్నూలు,అగస్టు21(జనంసాక్షి): జిల్లాలోని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో విషాదం నెలకొంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగి లక్ష్మీకాంత్‌ రెడ్డి( 40), తన పుట్టినరోజే కేసి కెనాల్‌లో గల్లంతయ్యాడు. కెనాల్‌లో కాళ్ళు …

రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి

కడప,అగస్టు21(జనంసాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ …

సింహాచలం పుష్కరిణిని సందర్శించిన మంత్రి అవంతి

విశాఖపట్నం,అగస్టు21(జనంసాక్షి): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరణిని మంత్రి అవంతి శ్రీనివాస్‌ శనివారం సందర్శించారు. పుష్కరిణి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, భక్తులకు మెరుగైన …

అఫ్గాన్‌ కార్మికుల కోసం హెల్ప్‌ డెస్క్‌

అమరావతి,అగస్టు21(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కార్మికుల వివరాలు తెలిపేందుకు 0866`243614, …

ప్రజాధనం దోపిడీకే నాడునేడు: జవహర్‌

విజయవాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ప్రజాధనం దోపిడీకే నాడు`నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శలు గుప్పించారు. నాడు`నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు …

ఎపిలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదు

ప్రకాశంలో విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్‌ అమరావతి,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,217 పాజిటివ్‌ …

రాహుల్‌ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): సంచలనం రేపిన యువ వ్యాపారి కరణం రాహుల్‌ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. …

బెజవాడను ముంచెత్తిన వాన

కృష్ణాజిల్లాలోనూ పలుచోట్ల కుండపోత రెండ్రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ …

ప్రజల ఆదరాభిమానాలే కొండంత అండ

విప్‌ చిర్ల జగ్గిరెడ్డికి నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం కాకినాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆలమూరు నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల ఆదరాభిమానాలే కొండంత బలమని ప్రభుత్వ విప్‌, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ …