హైదరాబాద్

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయం.

జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం.జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ …

కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయంరాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్ వాడీ టీచర్లు, …

15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది.

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం. మొత్తంగా కొత్తవి,. పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ …

మహనీయుల స్ఫూర్తితో పురోగతికి పునరంకితమవుదాం..

ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న కార్పొరేటర్ సుమన్ మేడిపల్లి – జనంసాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన …

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన  సైబ్ …

*టైం ప్లే‌ పాఠశాల లో‌ విద్యార్థులకు మొక్కలు పంపిణీ*

మేడిపల్లి జనం సాక్షి: రాఖీ పండగను పురస్కరించుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లోని చెంగిచర్ల పరిధిలో క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ నాలుగు లో కిడ్స్ టైం …

శ్రీ సరస్వతీ శిశు మందిర్ వేములవాడ లో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు

వేములవాడ, ఆగస్టు 11 (జనం సాక్షి): ఈ రోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల వేములవాడ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ …

నిరుపేద మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 11 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన యాస అంజి రెడ్డి s/o నర్సిరెడ్డి గారి అకాల మరణం పట్ల చింతిస్తూ వారి పవిత్ర …

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటే ఏకైక లక్ష్యం:- తిరుమలగిరి అశోక్

మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణలో అన్యాయానికి గురైన మిర్యాలగూడ జిల్లా ఏర్పాటే ఏకైక లక్ష్యంగా విద్యార్థి యువజన సంఘాలు ముందుకు వెళ్తాయని బీసీ యువజన విభాగం రాష్ట్ర …

సైబర్ నేరాలపైన, సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి

జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి నల్గొండ బ్యూరో. జనం సాక్షి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని ఉదయాదిత్య భవనం లో ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ …