హైదరాబాద్

తెలంగాణ డయాగ్నస్టిక్స్ పట్టణ అధ్యక్షులుగా దాసు

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి): తెలంగాణ డయాగ్నస్టిక్స్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా మెరుగుమళ్ల దాసు ఎన్నికయ్యారు.గురువారం స్థానిక సిటీ టాలెంట్ స్కూల్ లో ఆ సంఘ జిల్లా …

సర్పంచ్ పోరామ్ అధ్యక్షుడిగా రవి కిరణ్

జహీరాబాద్ ఆగస్టు 11 (జనంసాక్షి) కోహిర్  మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా జే రవికిరణ్ ఎన్నుకొన్నారు. గురువారం మండల కేంద్రంలోని కోహిర్లో  సర్పంచుల సమక్షంలో ఈ ఎన్నిక …

హెచ్.ఆర్.సి మండలాల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ.

హనుమకొండ జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 11, జనంసాక్షి న్యూస్:- హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజారపు ప్రతాప్  ఆదేశానుసారం హనుమకొండ జిల్లా  కమిటీ, …

కలెక్టర్ కు రాఖీ లు కట్టిన శిశుమందిర్ చిన్నారులు.

విద్యార్థులను అభినందించిన కలెక్టర్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి): గురువారం కలెక్టరేట్లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కు రాఖీ …

జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

ఎంపీపీ సుకన్య,  జడ్పిటిసి జంగమ్మ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి): -75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష, …

విజిలెన్స్ అధికారులు సమన్వయం తో పని చేయాలి.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నల్గొండ బ్యూరో. జనం సాక్షి జిల్లా విజిలెన్స్  మానిటరింగ్ సమావేశం జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫెరెన్స్ హాల్ …

నేడు సంతోషిమాత దేవాలయంలో రాఖీ వేడుకలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక సంతోషిమాత దేవాలయంలో అమ్మవారి జయంతి సందర్భంగా నేడు రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ వేడుకలలో …

ఇంటింటికీ జాతీయ జెండా ఎగురవేయాలి

– మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఖైరతాబాద్ : ఆగస్టు 11 (జనం సాక్షి)  స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అందుకు ఇంటింటికి …

కలెక్టర్ కు రాఖీ లు కట్టిన శిశుమందిర్ చిన్నారులు.

విద్యార్థులను అభినందించిన కలెక్టర్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి): గురువారం కలెక్టరేట్లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కు రాఖీ …

cఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా ఫ్రీడమ్ 2కె రన్ – కురవి ఎస్సై రాము నాయక్

  – 2కె రన్ ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు కురివి ఆగస్టు-11 (జనం సాక్షి న్యూస్) ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర …