ఎడిట్ పేజీ

వారసత్వ రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ బయట పడాలి..!

మునిగే పడవకు నావికుడు ఎవరైతే ఏంటి అన్న చందంగా కాంగ్రెస్‌ పరిస్థితి ఉంది. నాయకుడు అన్నవాడి ప్రతిభ అధికారంలో లేనప్పుడే తెలుస్తుంది. పగ్గాలు రాహుల్‌కు అందిస్తారని చేసుకుంటున్న …

సెలవులు కాదు కావాల్సింది చిత్తశుద్ధి!

ప్రజాస్వామ్య దేశంలో ప్రభువులకు ప్రజలపట్ల చిత్తశుద్ధి ఉంటేనే నాలుగు కాలాలపాటు ఏలగలుగుతారు. భారతదేశంలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ సూత్రం నూటికి నూరుపాళ్లు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుంది. అనాదిగా …

విభజన సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చేనా..?

విభజన జరిగింది. రెండు రాష్టాల్ల్రో కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరి రాజ్యమేలుతున్నాయి. అయినా చిక్కుముళ్లు ఇంకా వీడడం లేదు. నత్తనకన పనులు సాగుతున్నాయి. సామాన్యులకు  ఊరట మాత్రం లభించడం …

భూముల క్రమబద్ధీకరణ సాహసోపేత చర్య

భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో పేదలకు, మధ్యతరగతికి వెసులుబాటు కలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ గత ప్రభుత్వాలు అంతగా చేయలేదనే చెప్పాలి. అయితే ఇదే …

ఏపీలో 37 మంది ఐఏఎస్లు బదిలీ

హైదరాబాద్: రాష్ట్రంలో 37 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలోకి కీలక కార్యదర్శలు, వివిధ జిల్లా …

ప్రజలకేం చెప్పేందుకు ఈ యాత్ర ?

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 4 నెలలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది ఓ మ¬త్తర పోరాటం. నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా జరిగిన పోరాటం …

నల్గొండ ఫ్లోరోసిస్‌ కోరలు విరిస్తేనే వాటర్‌ గ్రిడ్‌కు సార్థకత

పవర్‌ గ్రిడ్‌, గ్యాస్‌ గ్రిడ్‌ ఇప్పుడు తెలంగాణలో సరికొత్తగా వాటర్‌ గ్రిడ్‌. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పుడు జల విధానంతో ముందుకెళ్తున్నారు. విద్యుత్‌, గ్యాస్‌ సరఫరాకు గ్రిడ్‌ ఉన్నట్లే …

మళ్లీ కన్యాశుల్కం

స్త్రీల గురించి గొప్పగా చెప్పుకునే దేశం మనది. ఆదిశక్తి, పరాశక్తి అని బహు రూపాల్లో స్త్రీలను కొలుస్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతారో అక్కడే దేవతలు పూజించబడుతారనేది నానుడికే …

చర్చలు మంచిదే

ప్రజాస్వామ్య దేశంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవు తాయి. ప్రపంచలో ఏన్నో దేశాల మధ్య యుద్ధాలు జరిగినా చివరికి శాంతి చర్చల తర్వాతే సమస్యలు పరిష్కారమయ్యాయి. దురాక్రమణలు, …

ఆంక్షలులేని తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి

తెలంగాణ ప్రజల 60ఏళ్ల కల సాకారమైంది. అదే ఆనందంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొని అభివృద్ధివైపు బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. …