Main

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న ఆదిలాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :  ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. …

ధూపదీపంతో ఆలయాలకు శోభవెల్లడిరచిన మంత్రి ఇంద్రకరణ్‌ 

నిర్మల్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఇప్పటి వరకూ ఎంతో ప్రాశస్త్యం ఉండి అనేక పురాతన ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేక ఆదరణ కోల్పోయాయి. ఇందుకు భక్తులు సైతం …

ఏజెన్సీలో స్వారీ చేస్తున్న చలిపులి

కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో వణుకు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు ఆదిలాబాద/వరంగల్‌,డిసెంబర్‌3 (జనం సాక్షి)  :  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. …

సరిహద్దు జిల్లాల్లో టెండర్లకు వ్యాపారుల దూరం

మహారాష్ట్ర మద్యంతో లాభసాటి వ్యాపారం ఆసిఫాబాద్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : జిల్లాలో జనాభా ప్రాతి పదికన మద్యం దుకాణాలను కేటాంచగా 15మండలాలకు గాను 26మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారు. …

గిరిజనేతర రైతులతోనే సమస్యలు

పోడులో వారూ మందున్నారంటున్న అధికారులు సాగుపై కొనసాగుతున్న కఠిన ఆంక్షలు పెట్టిన అటవీ సిబ్బంది రెవెన్యూ,అటవీ శాఖ మధ్య సమన్వయంతోనే సమస్యకు చెక్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌27  (జనం సాక్షి): …

పేదల సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం:ఎమ్మెల్యే

నిర్మల్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : పేదల సంక్షేమమే లక్ష్యంగా ఏడేళ్ల పాలనలో సిఎం కెసిఆర్‌ అద్భుత ప్రగతిని సాధించారని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో పేద, …

పిడుగుపాటుతో ముగ్గురు మృతి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా  పిడుగులతో దద్దరిల్లింది‌. జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బనియా …

పోడు రైతుల హక్కుల హరణ

కెసిఆర్‌పై మండిపడ్డ కోదండరామ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : 2006 అటవీ హక్కు చట్టం ద్వారా పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడంలో రాష్ట్ర …

గిరిజన గూడాల్లో వేగంగా వ్యాక్సినేషన్‌

సత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలు 45 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌లో లక్ష్యం దిగా చర్యలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)    : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో …

నిర్మల్‌ సోఫినగర్‌లో పోలీసుల కార్డన్‌ సర్చ్‌

అపరిచితులు ఉంటే సమాచారం ఇవ్వాలని సూచన నిర్మల్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  జిల్లా కేంద్రంలోని సోఫినగర్‌ ప్రాంతంలో గురువారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేందర్‌ నేతృత్వంలో …