ఆదిలాబాద్

గిరిజనేతర రైతులతోనే సమస్యలు

పోడులో వారూ మందున్నారంటున్న అధికారులు సాగుపై కొనసాగుతున్న కఠిన ఆంక్షలు పెట్టిన అటవీ సిబ్బంది రెవెన్యూ,అటవీ శాఖ మధ్య సమన్వయంతోనే సమస్యకు చెక్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌27  (జనం సాక్షి): …

పేదల సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం:ఎమ్మెల్యే

నిర్మల్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : పేదల సంక్షేమమే లక్ష్యంగా ఏడేళ్ల పాలనలో సిఎం కెసిఆర్‌ అద్భుత ప్రగతిని సాధించారని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో పేద, …

నిరంతర విద్యుత్‌ ప్రగతికి సంకేతం

పోడు సమస్య పరిష్కారంతో గిరిజనులకు లబ్ది :నగేశ్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : నిరంతర విద్యుత్‌ సరఫరా అన్నది పాలనాపరంగా తీసుకున్న విప్లవత్మక నిర్ణయమని మాజీ ఎంపి నగేశ్‌ …

విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారు

సిఎం నిర్ణయంతో పోడు రైతులకు మేలు: జోగు ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : పోడు భూములకు శాశ్వత పరిష్రకారం చూపాలన్న సిఎం కెసిఆర్‌ నిర్ణయం సాహసోపేతమని మాజీమంత్రి, ఎమ్మెల్యే …

పిడుగుపాటుతో ముగ్గురు మృతి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా  పిడుగులతో దద్దరిల్లింది‌. జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బనియా …

మేధావులను నిర్లక్ష్యం చేసింది నిజంకాదా?

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2 జనం సాక్షి :  తెలంగాణ ఉద్యమంలో చేయూతనిచ్చి, ముందుకురికిన మేధావులు కేసీఆర్‌ పాలనను ఛీకొడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. మేధావులను ఏనాడు పట్టించుకోకుండా, …

పోడు రైతుల హక్కుల హరణ

కెసిఆర్‌పై మండిపడ్డ కోదండరామ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : 2006 అటవీ హక్కు చట్టం ద్వారా పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడంలో రాష్ట్ర …

జిల్లాలో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 14వేల క్యూసెక్కుల …

మొక్కల పెంపకం నిత్యకృత్యం కావాలి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మొక్కల పెంపకం ఆవశ్యకతలను ప్రతి పాఠశాలలో వివరించాలని ఎమ్మెల్యే జోగురరామన్న అన్నారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కల పెంపకం జీవితంలో భాగం కావాల …

టిఆర్‌ఎస్‌తోనే సంక్షేమం సాధ్యం

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: లోక ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27: వివిధ పరిశ్రమల అభివృద్దికి సిఎం కెసిఆర్‌ తీసుకుంటునన చర్యల కారణంగా రాష్ట్రంలో గ్రావిూణ ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడగలదని పాడి …