ఆదిలాబాద్

పిడుగుపాటుతో ముగ్గురు మృతి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా  పిడుగులతో దద్దరిల్లింది‌. జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బనియా …

మేధావులను నిర్లక్ష్యం చేసింది నిజంకాదా?

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2 జనం సాక్షి :  తెలంగాణ ఉద్యమంలో చేయూతనిచ్చి, ముందుకురికిన మేధావులు కేసీఆర్‌ పాలనను ఛీకొడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. మేధావులను ఏనాడు పట్టించుకోకుండా, …

పోడు రైతుల హక్కుల హరణ

కెసిఆర్‌పై మండిపడ్డ కోదండరామ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : 2006 అటవీ హక్కు చట్టం ద్వారా పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడంలో రాష్ట్ర …

జిల్లాలో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌28 (జనంసాక్షి) : కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 14వేల క్యూసెక్కుల …

మొక్కల పెంపకం నిత్యకృత్యం కావాలి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మొక్కల పెంపకం ఆవశ్యకతలను ప్రతి పాఠశాలలో వివరించాలని ఎమ్మెల్యే జోగురరామన్న అన్నారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కల పెంపకం జీవితంలో భాగం కావాల …

టిఆర్‌ఎస్‌తోనే సంక్షేమం సాధ్యం

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: లోక ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27: వివిధ పరిశ్రమల అభివృద్దికి సిఎం కెసిఆర్‌ తీసుకుంటునన చర్యల కారణంగా రాష్ట్రంలో గ్రావిూణ ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడగలదని పాడి …

గిరిజన గూడాల్లో వేగంగా వ్యాక్సినేషన్‌

సత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలు 45 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌లో లక్ష్యం దిగా చర్యలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)    : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో …

నిర్మల్‌ సోఫినగర్‌లో పోలీసుల కార్డన్‌ సర్చ్‌

అపరిచితులు ఉంటే సమాచారం ఇవ్వాలని సూచన నిర్మల్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  జిల్లా కేంద్రంలోని సోఫినగర్‌ ప్రాంతంలో గురువారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేందర్‌ నేతృత్వంలో …

ఊట్కూరు మండలంలో విషాదం

చెరువులో తల్లీ కూతుళ్ల మృతదేహాలు.. గుర్తించిన స్థానికులు నారాయణపేట: జిల్లాలోని ఊట్కూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా చెరువులో తల్లి, రెండేండ్ల చిన్నారి మృతదేహాలను …

పోడు సమస్యల పరిష్కారానికి చర్యలు

జడ్పీ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌ హావిూ ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి)  : గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ …