ఆదిలాబాద్

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న ఆదిలాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :  ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. …

ఇక చకచకా మిషన్‌ భగీరథ పనులు

పెండిరగ్‌ పనుల పూర్తికి కసరత్తు ఆదిలాబాద్‌,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

ఒమైక్రాన్‌ భయాలు.. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు

వందశాతం వ్యాక్సినేషన్‌ కోసం కృషి ఆదిలాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఒమైక్రాన్‌ భయాలు..థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆహార్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్‌ …

ధూపదీపంతో ఆలయాలకు శోభవెల్లడిరచిన మంత్రి ఇంద్రకరణ్‌ 

నిర్మల్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఇప్పటి వరకూ ఎంతో ప్రాశస్త్యం ఉండి అనేక పురాతన ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేక ఆదరణ కోల్పోయాయి. ఇందుకు భక్తులు సైతం …

మంచిర్యాలలో పోలింగ్‌ పరిశీలించిన శశాంక్‌ గోయల్‌ 

మంచిర్యాల,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ఉమ్మడి ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల …

గిరిజన ప్రాంతాల్లో రాత్రిపూటా వ్యాక్సినేషన్‌

నెలాఖరుకల్లా ప్రక్రియపూర్తి కావాలన్న కలెక్టర్‌ ఆదిలాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో రాత్రిపూట కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ నెలాఖరు నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని …

ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తి చేశామన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదిలాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): ఉమ్మడి జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌, కౌంటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి …

సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

ఆదిలాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. గిరిజన గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి …

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) :  గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల అమలును  సవిూక్షించారు.ప్రతి …

ఆసిఫాబాద్‌ ఎస్‌బిఐలో భారీచోరీ

కుమ్రంభీం అసిఫాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి )  : అసిఫాబాద్‌ మండలంలోని అడా ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంక్‌ కిటికీలు పగులగొట్టి గుర్తు తెలియని …