ఆదిలాబాద్

నకిలీ ఫోన్ కాల్స్ గురించి అవగాహన

సారంగాపూర్… మండలం లోని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రజల వద్దకే వెళ్లి పలు చోట్లలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా…సైబర్ క్రైమ్ లో …

త్రుటిలో తప్పిన ప్రమాదం.

నెన్నెల మండలం మైలారం గ్రామ సమీపలో శుక్రవారం లారీ ఢీ కొని మూడు కరెంటు స్తంబాలు విరిగి పోయాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువ పనులు నిలిచిపోవడంతో …

*గూడెంలో సామూహిక వ్రతాలు *

దండేపల్లి.జనంసాక్షి నవంబర్04 దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సత్యదేవుని సన్నిధిలో 662 మంది దంపతులు సామూహిక …

విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ.

నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైష్ణవి జువెలర్స్ అధ్వర్యంలో విద్యార్థులకు బోజన ప్లేట్లు అందజేశారు. ఈసందర్భంగా పాఠశాల …

ఎంబిబిఎస్ సిటు సాధించిన గిరిజన విద్యార్థికిఘనసన్మానం.

మండలంలోని చిన్న బుగ్గారాం గ్రామానికి చెందిన రాథోడ్ ఉత్తం-ప్రేమ దంపతుల తనయుడు రాథోడ్ అరుణ్ నిట్(నేషనల్ ఎలీజిబులిటి కామన్ ఎంట్రన్స్ టెస్టు)ఫలితాల్లో ఆల్ ఇండియా జనరల్ క్యాటగిరిల్లో …

లంబడిపల్లి గ్రామపంచాయతీ ని పరిశీలించిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్.

చెన్నూర్ మండలంలోని లంబడిపల్లి గ్రామాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పర్యవేక్షించారు. గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించి శానిటేషన్ మరింత మెరుగు పరచాలని …

పాఠశాలను తనిఖీ చేసిన సర్పంచ్.

నెన్నెల మండలం గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలను గురువారం సర్పంచ్ ఇందూరి శశికళ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. …

ఉపాధి హామీ పనుల కోసం గ్రామ సభ.

నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనుల ఎంపిక కోసం గ్రామ సభ.నిర్వహించారు. గ్రామంలో ఏయే చోట ఉపాధి హామీ పనులు అవసరంమో రైతుల …

ముదిరాజ్ లు ఏకం కావాలి

పరిగి తాలూకా అధ్యక్షులు రామస్వామి ముదిరాజ్. సలహాదారులు హనుమంతు ముదిరాజ్. దోమ నవంబర్ 3(జనం సాక్షి) దోమ గ్రామంలో నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా టoక్కరి …

సీ.ఎం. సహాయ నిధి చెక్కుల అందజేత

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో నాలుగు, ఇరవై ఒకటవ వార్డు పరిధులలో వున్నటువంటి లబ్ధిదారులకు డెబ్బది మూడు వేల రూపాయల సీ.ఎం సహాయ నిధి …