ఆదిలాబాద్

ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది తమ ప్రయాణాలను వాయిదా …

27న సింహగర్జన

ఆదిలాబాద్‌,మే19(27న సింహగర్జన): వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే దళిత, గిరిజన సింహ గర్జన సభకు దళితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోల్‌బెల్ట్‌ నస్పూర్‌ …

సకాలంలో అందని ఆసరా పెన్షన్లు

ఆదిలాబాద్‌,మే19(జ‌నం సాక్షి):ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల కోసం గ్రామాల్లో పండుటాకులు ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రతి నెల ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తుంటారు. ప్రతి నెల 1 …

నకిలీ విత్తన విక్రేతల ఉచ్చులో అన్నదాతలు

ఆదిలాబాద్‌,మే19(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు  హెచ్చరిస్తున్నా ఇప్పటికే నకిలీలతో మిర్చి, సోయాబీన్‌, పత్తి రైతులు బాగా నష్టపోయారు. మరోమారు వ్యాపారులు …

కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌

వారిని రైతులు దగ్గరకు రానీయరు రైతు సంక్షేమంతో మారుతున్న తెలంగాణ: చారి ఆదిలాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో కాంగ్రెస్‌ పునాదులు కదులుతున్నాయని మాజీ …

 నీటి తొట్టెల నిర్వహణలో నిర్లక్ష్యం 

మూగజీవాలకు అందని నీరు ఆదిలాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): ఈసారి ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడంతో మూగజీవాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల …

క్రీడాకారులకు అండగా సిఎం కెసిఆర్‌

2శాతం రిజర్వేషన్లతో ప్రోత్సాహం: ఎంపి ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి):  తెలంగాణలో క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, తాజాగా ప్రభుత్వ కొలువులో రెండుశాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉత్తర్వులు …

పొలంలోనే రైతుకు చెక్కు అందించిన ఎంపి

రైతు బాంధవుడు సిఎం కెసిఆర్‌ అన్న నగేశ్‌ ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి):ఆదిలాబాద్‌లోని ముఖ్ర కే గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యుడు …

కౌలు రైతుకు దక్కని గుర్తింపు

అందని సర్కార్‌ సాయం ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ప్రభుత్వం 2011లో తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం అమలులో అబాసుపాలవుతోంది. రైతుల్లో అవగాహన రాహిత్యం, అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో పదిశాతం …

పాడిరైతులను ప్రోత్సహించిన ఘనత సిఎందే

ఇప్పుడు ఎకరాకు నాలుగువేలతో వారికి భరోసా: లోక ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి): గతంలో ఎన్నడూ లేనివిదంగా పాడిరైతులకు ప్రోత్సాహకం అందించిన ఘనత సిఎం కెసిఆర్‌దని పాడి సమాఖ్య ఛైర్మన్‌ …

తాజావార్తలు