ఆదిలాబాద్

టిఆర్‌ఎస్‌లో చేరికలు

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి): కాసిపెట మండలం ట్యాంక్‌ బస్తీకి చెందిన 200 మంది యువకులు మాజి ఉప సర్పంచ్‌ చందూలాల్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో టిఆర్‌ఎస్‌లో …

తెరాస అక్రమాలను ఎండగడతాం 

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌ అన్నారు. కొందరు వ్యక్తిగత స్వార్థప్రయోజనాల …

ఎందరో త్యాగాల ఫలం తెలంగాణ: బిజెపి

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల …

ప్రతిష్టాత్మకంగా హరితహారం: మంత్రి జోగు

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న  పిలుపునిచ్చారు. నాలుగో విడతను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని …

ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్దం

ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్న కలెక్టర్లు ఆదిలాబాద్‌,మే29(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల,నిర్మల్‌  జిల్లాలుగా ఏర్పడిన తరవాత …

గిరిజనేతరుల సమస్యలపై చిన్నచూపు తగదు

ఆదిలాబాద్‌,మే28(జ‌నం సాక్షి):  ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఎదుర్కొంటున్న పహాణీ, భూ సమస్యల పరిష్కారం చూపాలని గిరిజనేతులరు సంఘం నేతలు అన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసుకున్న నాయకులు అధికారంలోకి వచ్చాక …

మరోమారు తడిసిపోయిన ధాన్యం

తడిసిన ధాన్యంతో రైతుల దౌన్యం ఆదిలాబాద్‌,మే28(జ‌నం సాక్షి): మరోమారు అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. ఎన్ని జాగ్రత్తుల తీసుకునా నస్టాలు తప్పడం లేదని రైతులు ఆందోళన …

ఇసుక రవాణాతో వాణిజ్య శాఖకు టోపీ

మహారాష్ట్ర ఇసుకతో జోరుగా వ్యాపారం ఆదిలాబాద్‌,మే28(జ‌నం సాక్షి): మహారాష్ట్ర ఇసుకతో జిల్లాలో జోరుగా వ్యాపారం సాగుతోంది. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో అక్కడి నుంచి ఇసుక భారీగా …

అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వసాయం

– రైతుబంధ పథకంతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం – దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శం – అటవీశాఖ మంత్రి జోగురామన్న అదిలాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : …

పాస్‌పుస్తకాలకోసం డబ్బులడిగితె కఠిన చర్యలు

– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి – రైతుల ఫిర్యాదుతో వీఆర్‌వో సస్పెండ్‌కు ఆదేశం నిర్మల్‌, మే26(జ‌నం సాక్షి) : పాస్‌ పుస్తకాల్లో మర్పులు చేర్పుల కోసం, నూతన పాస్‌ …

తాజావార్తలు