ఆదిలాబాద్

రైతులోకానికి ఇది విప్లవం

చెక్కుల పంపిణీలో ఎంపి నగేశ్‌ ఆదిలాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): ఆదిలాబాద్‌ జిల్లా  ఇచ్చోడ మండలంలోని ముఖరా కే గ్రామానికి చెందిన 32 మంది దళితులకు ఇచ్చిన 85 …

ఉమ్మడి జిల్లాలో రెండోరోజూ జోరుగా చెక్కుల పంపిణీ

పెట్టుబడి సాయం కోసం ఉపయోగించుకోవాలి రైతుల కష్టాలు తెలిసిన నేత సిఎం కెసిఆర్‌ అన్న జోగు ఆదిలాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండోరోజూ చెక్కుల …

రైతుబంధుతో అన్నదాతల్లో ఆనందం: జోగురామన్న

ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం బోరాజ్‌ గ్రామంలో జరిగిన …

17న తుది ఓటర్ల జాబితా

నిర్మల్‌,మే10(జ‌నం సాక్షి): నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో కలిపి మొత్తం 8,86,102 మంది ఓటర్లు ఉన్నట్లు తుది నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,68, 892 మంది …

మరింతగా పెరగనున్న ఎండల తీవ్రత 

జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): ఓ వైపు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నా ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ …

అడవుల చుట్టూ కందకాలు

ఫెన్సింగ్‌ తరహాలో ముళ్ల  చెట్ల పెంపకం అడవుల రక్షణకు పక్కా ప్రణాళిక ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): జిల్లాలో అడవులను కాపాడుకునేందుకు అధికారులు సరికొత్త ప్రణాళికలు తయారు చేశారు. అడవులు …

నాలుగో విడత మిషన్‌ కాకతీయకు సిద్దం

ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదనలు ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో  మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నాలుగో విడత మొదలయ్యింది.తాజాగా నాలుగో విడతలో భాగంగా చెరువుల పు …

కార్డెన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల రణధ్యానగర్‌లో బుధవారం  తెల్లవారు జామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌ …

నిర్మల్‌ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 

అధికారులకు సూచనలు చేసిన మంత్రి నిర్మల్‌,మే9(జ‌నం సాక్షి):ఈ నెల 10నుంచి 17వరకు వారం రోజుల పాటు చెక్కుల పంపిణీ షెడ్యూల్‌ నిర్ణయించిన ఏరకు జిల్లా అధికార యంత్రగాంగం …

గ్రామాల వారీగా సమన్వయ సమితి సభ్యుల సహకారం

ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రైతు సమన్వయ సమితి సభ్యులకు ఆదేశాలు …

తాజావార్తలు