ఆదిలాబాద్

ఎండల తీవ్రత మరి కొన్నాళ్లు

గిరిజన ప్రాంతాల్లో అడవిబిడ్డల ఆందోళన ఆదిలాబాద్‌,మే26(జ‌నం సాక్షి): ఉత్తర తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌ పూర్వపు జిల్లాలోని ప్రాంతాలు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ పూర్వపు జిల్లాల్లో …

పారదర్శకంగా రుణాల మంజూరు

పురపాలక అధ్యక్షురాలు మనీష ఆదిలాబాద్‌,మే25(జ‌నంసాక్షి): బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరు పక్రియలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని, పారదర్శకంగా సాగుతుందని పురపాలక అధ్యక్షురాలు రంగినేని మనీష అన్నారు. బీసీ …

పసుపు మార్కెట్‌ ఏర్పాటుకు డిమాండ్‌

గిట్టుబాటు ధరలురావాలంటే తప్పదంటున్న రైతులు ఆదిలాబాద్‌,ఎప్రిల్‌11(జ‌నంసాక్షి): జిల్లాలో పసుపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పండించిన పంటను నిజామాబాద్‌, మహారాష్ట్రలోని బోకర్‌, ధర్మాబాద్‌, సాంగ్లిలోని మార్కట్లకు తీసుకుని వెళ్లి …

రైతులకు అందుబాటులో పథకాలు

ఆదిలాబాద్‌,మే25(జ‌నంసాక్షి): చెక్కుల చెల్లింపు కార్యక్రమం జోరుగాసాగుతోంది. రైతులు పాస్‌ పుస్తక వివరాలతో పాటు పాటు ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, పాస్‌ ఫొటోలు అందజేయాలన్నారు. డబ్బులు చెల్లించాలంటే …

జిల్లా వ్యాప్తంగా తగ్గనున్న పత్తి సాగు

పెరగనున్న కంది పంట: వ్యవసాయ శాఖ అంచనా ఆదిలాబాద్‌,మే24(జ‌నం సాక్షి): జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను వ్యవసాయ అధికారులు ఇప్పటికే రూపొందించారు. ఈ సీజన్‌లో పత్తి పంట …

నగదు విత్‌డ్రాకు ఇబ్బందులు లేవు

రైతులు నేరుగా బ్యాంకులకు వెళ్లేలా ఏర్పాట్లు: కలెక్టర్‌ ఆదిలాబాద్‌,మే23(జ‌నం సాక్షి): చెక్కులు అందుకున్న రైతులు నగదు డ్రా చేసుకునే విదంగా బ్యాంకుల్లో ఏర్పాట్లు చేయించామని, ఎవరు కూడా …

ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,మే23(జ‌నం సాక్షి):ప్రజలు అన్ని విధాలా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న భూ …

గ్రామపంచాయితీల్లో రైతు భవనాలు

పరిశోధనలకు అనుగుణంగా ఏర్పాట్లు: జోగు ఆదిలాబాద్‌,మే23(జ‌నం సాక్షి): ప్రతి గ్రామ పంచాయతీలో  రైతు భవనాలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని మంత్రి జోగు రామన్న …

అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం

ఆదిలాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): కాగజ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని రాస్‌పల్లిలో మంగళవారం అంబలి పంపిణీ కార్యక్రమాన్ని పారంభించారు. ఈ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కోనేరు ట్రస్ట్‌ …

నగదు కోసం రైతుల క్యూ

బ్యాంకుల్లో కొనసాగుతున్న పంపిణీ ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి): రైతుబందు చెక్కుల పంపిణీ పూర్తయినా బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదు. చెక్కులు తీసుకున్న వారు ఇక్కడి బ్యాంకుల్లో క్యూ కడుతన్నారు. …

తాజావార్తలు