ఆదిలాబాద్

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టండి

పంటపెట్టుబడితో సస్యవిప్లవం తేవాలి సమస్యలుంటే సంప్రదించాలి: మంత్రి జోగు ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి): రైతులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర అటవీ పర్యావరణ …

నాసిరకం పరికరాలతో బోరింగ్‌ రిపేర్లు

ఆదిలాబాద్‌,మే15(జ‌నం సాక్షి ): బోరింగ్‌ల మరమ్మత్తులకు పనులు చేయించినా నెల రోజుల వ్యవధిలోనే పనిచేయకుండా పోయాయయన్న విమర్శలు ఉన్నాయి.  పైపులు తుప్పుపట్టడం వంటి సమస్యల వెనుక కారణాలు …

కూరగాయల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

ఆదిలాబాద్‌,మే15(జ‌నం సాక్షి):  జిల్లాలో కూరగాయల పంటల సాగుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ను మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. జిల్లాకు మహారాష్ట్రతో పాటు ఇతర …

భూసర్వే రికార్డుల ప్రక్షాళన ఓ రికార్డు

రైతుల గురించి ఆలోచించిన ఏకైక సిఎం కెసిఆర్‌ అన్న మహ్మూద్‌ అలీ పంటసాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పోచారం కుమరం భీమ్‌ జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆదిలాబాద్‌,మే14(జ‌నం …

జిల్లా పర్యాటకంపై నీలినీడలు

జలపాతాల వద్ద సౌకర్యాలు మృగ్యం ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి): జిల్లా పర్యాటకానికి ఆయువుపట్టుగా ఉన్న  జలపాత ప్రాంతాలను అభివృద్ది చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  ఆదిలాబాద్‌ అడవులకు అందాన్ని …

నిప్పుల కొలిమిలా ఎండల తీవ్రత

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పశువులు, కూలీలకు తీవ్ర ఇబ్బందులు ఆదిలాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజుల నుంచి భానుడు ప్రచండతాపాన్ని చూపిస్తున్నారు. రోజు …

విమర్శలను పట్టించుకుంటే అభివృద్ది సాగదు

    రైతుబంధు విప్లవాత్మక మార్పుకు నాంది రైతులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి ఎంపి గోడం నగేశ్‌తో ముఖాముఖి ఆదిలాబాద్‌,మే14(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్ఠాత్మకంగా …

చెక్కులతో బ్యాంకుల వద్దకు పరుగు

ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం కోసం రైతన్నలు బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ …

ఎండల తీవ్రతతో జాగ్రత్త

హెచ్చరిక చేస్తున్న వైద్యులు ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి):  జిల్లాలో ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో జిల్లా నిప్పులు కొలిమిలా మారింది. ఎండ తీవ్రత నుంచి …

చిత్రాలతో నీటి చైతన్యం 

ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి): వేసవిలో నీరు దొరకని ప్రదేశాల్లో జనాలు, పశుపక్షాదులు పడుతున్న కష్టాలు అన్నీఇన్ని కావు. నీరుందికదాని వృథాచేస్తే భవిష్యత్‌ తరాలకు నీరు లేకుండా పోతుంది. చిన్నపాటి …

తాజావార్తలు