ఆదిలాబాద్

రుణమాఫీ అంతా బూటకం

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అన్నారు. మిషన్‌ భగీరథ, కాకతీయ, బట్టల పంపిణీ అంటూ ప్రజాధనాన్ని వృథా …

ఆదిలాబాద్‌ అటవీశాఖ ఉన్నతాధికారి హఠాన్మరణం

ఆదిలాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి సంజయ్‌కుమార్‌ గుప్తా(48) మంగళవారం హఠాన్మరణం చెందారు. సోమవారం ఛాతి నొప్పి రావడంతో రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈజీసీ …

శ్రీహరికోటకు సందర్శనకు భైంసా విద్యార్థులు

ఆదిలాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): భైంసా పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులోని శ్రీహరికోటను సందర్శించే అవకాశం లభించింది. దీంతో ఇక్కడి విద్యార్థులు ఈ నెల 9న శ్రీహరికోటను సందర్శించనున్నారు. ఈనేపథ్యంలో …

హాకా ద్వారా సోయా కొనుగోళ్లు

ప్రభుత్వం అదనంగా 200 బోనస్‌ చెల్లింపు ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగసంస్థ హాకా ద్వారా జిల్లాలో సోయా కొనుగోళ్లను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌తో పాటు ఇతర మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లు …

మాలీలను ఎస్టీల్లో చేర్చాలి

ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు పోరాడుతామని మాలీసంఘం నేతలు అన్నారు. గత 20 ఏళ్ల నుంచి ఎస్టీ ¬దా కోసం మాలీలు పోరాడుతున్నా పాలకులు …

గ్రామ సమస్యలపై అధ్యయనం

అందుకు అనుగుణంగా పరిష్కారం ఆదిలాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాశ్‌ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. ప్రధానంగా సమాచార సేకరణకు తోడ్పడుతోంది. …

కెసిఆర్‌ దక్షతకు వరుస విజయాలు

సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో …

కెసిఆర్‌ దక్షతకు వరుస విజయాలు

సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో …

గిరిజన తండాలకు మహర్దశ

కొత్తగా పెరగనున్న పంచాయితీలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచియితీలుగా మారనున్నాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు సర్పంచులుగా ఎదిగే …

అటవీ స్మగ్లర్ల భరతం పడతాం

నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కలపను అక్రమంగా రవాణా చేయడంతో పాటు అడ్డుకునేందుకు వస్తున్న అటవీశాఖ సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడుతున్న స్మగ్లర్లపై క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని జిల్లా అటవీ …