ఆదిలాబాద్

పత్తి మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు

– ఆదిలాబాద్‌లో రాస్తారోకో – 5 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌ ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : పత్తి ధరను తగ్గించారని ఆగ్రహించిన రైతులు రాస్తారోకో నిర్వహించి …

సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకర్‌ పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు స్థానిక …

పత్తి కొనుగోలులో మోసాలు జరగకుండా చర్యలు తీసుకొండి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటికీ పత్తికి రైతులు అనుకున్న ధర రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, …

ప్రారంభమైన ఐకెరెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. మూడు దశాబ్దాలుగా …

ఓటర్ల నమోదుకు గడువు పొడగింపు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకలు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడగించింది. అర్హులైన …

ఉద్యమంతోనే రాష్ట్రం సాధ్యం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం …

రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌: పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని జిల్లా కేంద్రంలోని కిసాన్‌చౌక్‌లో రైతులు ఆందోళన చేశారు. మద్దతు ధర పెట్టి పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాని డిమాండ్‌ చేశారు. …

ఆటో ట్రాలీ దగ్ధం

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని ఇర్ఫాస్‌నగర్‌లో ప్రమాదవశాత్తు ట్రాలీ నిన్న రాత్రి దగ్ధమయ్యింది ప్రమాదానికి కారణాలు తెలియవని బాధితుడు తెలిపారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29 : ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా …

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించాలి

ఆదిలాబాద్‌ , అక్టోబర్‌ 29 : రాబోయే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదులను గెలిపించాలని టిఆర్‌టియు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కార్యవర్గ …