ఆదిలాబాద్

అశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

తలమడుగు : మండలంలోని ఉమ్మి, పూనగూడ అశ్రమ పాఠవాలలను మంగళవారం ఏజెన్సీ డీఈఓ గటిక అక్ష్మణ్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాద్యాయుల పనితీరు, బోదనకు సంబందించి అరా …

రైల్వే ఔట్‌పోస్టు తనిఖీ

కాగజ్‌నగర్‌ : ప్రభుత్వ రైల్వే పోలిసు ఔట్‌సోస్టులో రైల్వే అదనపు డీజీపీ కౌముది సందర్శించారు. ఈ సందర్బంగా రికార్డులను పరిశీలించారు. అయన వెంట రైల్వే ఎస్పీ కాంతారావు …

ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముదోల్‌ : మండలంలోని బ్రాహ్మణగాం, ఎడిబెడి గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెణుగోపాలచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా …

రపటి నుంచి పైకా మండల స్థాయి క్రడా పోటీలు

మంథని : పట్టణం కళాశాల మైదానంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పైకా క్రీడా పోటీలు సిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీదర్‌ తెలిపారు. ఐదవ తేదీన బాలికలకు, …

రైతు సమస్యలపై అఖిలపక్షం భేటీ

అదిలాబాద్‌: రైతుల పత్తికోనుగోలు విషయంలో తేమతో సంబంధం లేకుండా కోనుగోలు చేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ రోజు జరిగిన సమావేశంలో …

1035వ చేరుకున్న తెలంగాణ దీక్షలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3 : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర …

ఆదివాసిల హక్కులను కాపాడండి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3: ఆదివాసి గిరిజనులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆదివాసి సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు సమయ్య అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్‌ భవనంలో ఏర్పాటు …

విద్యారంగ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3 : జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేస్తామని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బి.రాజు తెలిపారు. విద్యారంగ …

పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్టు జిల్లా …

ప్రీ పీ హెచ్‌ డీ ఫలితాలు విడుదల

  ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ ప్రీ పీ హెచ్‌ డీ ఫలితాలు విడుదలయ్యూయి. ఓయూ వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు పరీక్షల నియంత్రణ అదికారి డా. …

తాజావార్తలు