ఆదిలాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల కసరత్తు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29: జిల్లాలో ఎమ్మెల్సీల ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో పోటీ చేసేందుకు ఆయా పార్టీలకు …

కలెక్టర్‌ను అడ్డుకున్న పోలీసులు

ఆదిలాబాద్‌: జిల్లాలోని జోడేఘట్‌లో ఇవాళ జరుగుతున్న కొమురంభీం 72వ వర్థంతికి నివాళుర్పించడానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌ను హట్టి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కారణాల వల్లనే కలెక్టర్‌ను …

కడుపునోప్పితో జాలరి మృతి

తిర్యాని : మండల కేంద్రంలోని చెలిమల వాగు ప్రాజేక్టు (ఎన్టీఅర్‌ సాగర్‌)లో చేపలు పట్టేందుకు వచ్చిన నర్సయ్య (50) సోమవారం ఉదయం మృతి చెందారు. తోటి జాలర్ల …

జాతీయస్థాయి సైకిల్‌ పోలో పోటీలకు ఎంపిక

మంచిర్యాలక్రీడావిభాగం (జనంసాక్షి), బీహర్‌ రాష్ట్రంలోని ఆరా జిల్లాలో నవంబర్‌ 2నుంచి 7 వరకు జరిగే జాతీయస్థాయి సైకిల్‌పోలో పోటీలకు మంచిర్యాల గిరిజన ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు …

అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 26 : నవంబర్‌ 1న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించవలసిన కార్యక్రమాలపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ …

మావోయిస్టుల డంవ్‌ స్వాధీనం

ఆదిలాబాద్‌: ఉట్నూరు కోచిగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన డంప్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డంవ్‌లో 30 డిటోనేటర్లు, 150 మీటర్ల విద్యుత్‌ వైరును స్వాధీనం చేసుకున్నట్లు …

తక్షణం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సహనాన్ని పరిష్కరించకుండ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో  …

రైతులకు మద్దతు ధర కల్పించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25 : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు డిమాండ్‌ …

లేఖకు కట్టుబడి ఉన్నాం: టీడీపీ

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25 : తెలంగాణ రాష్ట్ర విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆదిలాబాద్‌ …

సర్కార్‌ నిర్ణయంతో గ్యాస్‌ వినియోగదారుల్లో ఆందోళన

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 25 : రాష్ట్రంలో రాయితీ సిలిండర్లను 9కి పెంచుతారని ఆశించిన పేదలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో రాయితీ …

తాజావార్తలు