ఆదిలాబాద్

జులై 2 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు

రాంనగర్‌, జైలు వార్డరు పొస్టుల కోసం దరఖాస్తు చేసుకుని పరుగు పరీక్షలో అర్హత సాదిచిన అభ్యర్ధులకు వచ్చే నెల 2 నుంచి జిల్లాకేంద్రంలో శరీరక దారుడ్య పరీక్షలు …

ఈ నెల 21 నుంచి ఆటవీశాఖ ఉద్యోగాలకు పరీక్షలు

విద్యానగర్‌, ఆటవీశాఖలో ఉద్యోగాల కోసం గతనెలలో జరిగిన ధ్రువపత్రాల పరిశీలన, శరీరక కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి రాత పరీక్షలు జరుగుతాయని ఆటవీ …

నేడు బదిలీ సమాచారం పంపించాలి

ఆదిలాబాద్‌ గ్రామీణం, ఉపాద్యాయ బదిలీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆందించాలని డీఈవో ఆక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో ఎంఈవో, హెచ్‌ఎంలకు సూచించారు. సంబంధీకులు …

వీఆర్వోలకు బదిలీలు.

మామడ. మండలంలో పనిచేస్తున్న ఐదుగురు వీఆర్వోలకు బదిలీలయ్యాయి. జిల్లా కేంద్రంలో జరిగిన కౌన్సెలింగ్‌లో జేసి ఈ బదిలీలు చేశారు. కొత్తవారికి స్థానాలింకా కేటాయించలేదు.

రాజకీయ విధానమే ముఖ్యం : సురవరం

ఆదిలాబాద్‌ : యూపీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీపట్ల తమకు గౌరవం ఉందని, అయితే గౌరవం, స్నేహం కంటే రాజకీయ విధానమే మతకు ముఖ్యమని భారత కమ్యూనిస్టు …

ఉపకారాగారాన్ని సందర్శించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి

నర్మల్‌పట్టణం. మండల న్యాయ నేవా సంస్థ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంతాచారి శనివారం పట్టణంలోని ఉప కారాగారాన్ని సందర్శించారు. అక్కడ అందిస్తున్న సౌకర్యాలపై ఖైదీలను అడిగి …

విధులకు గైర్హాజరయితే చర్యలు

వాంకిడి. సెలవు పెట్టకుండా, ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజవయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని ఎంఈఓ జబ్బార్‌ హెచ్చరించారు. శనివారం స్ధానిక స్కూల్‌ కాంప్లెక్స్‌ హల్‌లో ఏర్పాటు …

గ్రామసభల ద్వారా బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లొ చేర్పించాలి

ఇంద్రవెల్లి. ఈ వద్యాసంవత్సరంలో విద్యాపక్షోత్సవాల సందర్బంగా గ్రామసభలు నిర్వహించి బడిఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలని మండల వద్యాధికారి లక్ష్మీ నర్సయ్య అన్నారు. ఈరోజు అయన మండలంలోని అన్ని …

ధర్మమే గెలిచింది : బత్తి జగపతి

మెదక్‌, జూన్‌ 15 : ధర్మం, ఆధర్మం మధ్య జరిగిన ఉప ఎన్నిక పోరులో ధర్మమే గెలిచిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ బత్తి జగపతి …

ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే పతనం తప్పదు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని …

తాజావార్తలు