ఆదిలాబాద్

శిక్షణ తరగతులకు వెళ్లిన పీడీఎస్‌యూ నాయకులు

నిర్మల్‌: ఈనెల 22 నుంచి 24 వరకు నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లకు చెందిన పలువురు పీడీఎస్‌యూ నాయకులు ఈరోజు తరలివెళ్లారు. …

నేటి నుంచి పది పరీక్షలు

హజరుకానున్న 8701 మంది విద్యార్థులు ఆదిలాబాద్‌: పదో తరగతి ఆడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. …

మాన్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

బోథ్‌: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగే క్రమంలో ఇన్విజిలేటర్లు, కేంద్రం ఇన్‌ఛార్జిలు మాన్‌కాపీయింగ్‌కు ప్రోత్సయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాదికారి అక్రముల్లా ఖాన్‌ హెచ్చరించారు. మండల …

ప్రసూతి అస్పత్రిని సందర్శించిన రీజినల్‌ డైరెక్టర్‌

నిర్మల్‌ గ్రామీణం: నిర్మల్‌ పట్టణంలోని ప్రసూతి అస్పత్రిని వరంగల్‌ ప్రాంతీయ సంచాలకురాలు సుభద్ర మలేరియా జోనల్‌ అధికారిణి జయశ్రీలు సందర్శించారు. వ్యాది నిరోధక టీకాల గురించి, మలేరియా …

పీహెచ్‌సీని తనిఖీ చేసిన రీజినల్‌ డైరెక్టర్‌

మామడ: మామడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ సుభద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో మందుల అందుబాటు, రోగులకు అందుతున్న …

పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ

బజార్‌ హత్నుర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖాధికారి ఆక్రముల్లా ఖాన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల గైర్హాజరు, పదో తరగతి …

రేపు పాఠశాలల బంద్‌

మంచిర్యాలఅర్బన్‌, ప్రైవేటు పాఠశాలలు ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఈనెల 20న రాష్ట్రవ్యప్త పాఠశాలల బంద్‌ పిలుపు ఇచ్చినట్లు ఆ …

జులై 2 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు

రాంనగర్‌, జైలు వార్డరు పొస్టుల కోసం దరఖాస్తు చేసుకుని పరుగు పరీక్షలో అర్హత సాదిచిన అభ్యర్ధులకు వచ్చే నెల 2 నుంచి జిల్లాకేంద్రంలో శరీరక దారుడ్య పరీక్షలు …

ఈ నెల 21 నుంచి ఆటవీశాఖ ఉద్యోగాలకు పరీక్షలు

విద్యానగర్‌, ఆటవీశాఖలో ఉద్యోగాల కోసం గతనెలలో జరిగిన ధ్రువపత్రాల పరిశీలన, శరీరక కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి రాత పరీక్షలు జరుగుతాయని ఆటవీ …

నేడు బదిలీ సమాచారం పంపించాలి

ఆదిలాబాద్‌ గ్రామీణం, ఉపాద్యాయ బదిలీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆందించాలని డీఈవో ఆక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో ఎంఈవో, హెచ్‌ఎంలకు సూచించారు. సంబంధీకులు …