Main

ప్రశాంతంగా హుజూరాబాద్‌ ఎన్నిక

ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు పలు గ్రామాల్లో క్యూలో నిల్చుకున్న మహిళలు పరిస్థితిని పరిశీలించన కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కోర్కల్‌ గ్రామంలో ఇరువర్గాల ఘర్షణతో స్వల్ప ఉద్రిక్తత …

ఎంపిగా బండి సంజయ్‌ చేసిందేవిూ లేదు

వడ్లు కొనే విషయంలో ఎందుకీ డ్రామాలు మండిపడ్డ మంత్రి గంగుల కమలాకర్‌ హుజూరాబాద్‌,అక్టోబర్‌29(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీగా జిల్లాకు లేదా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి బండి సంజయ్‌ చేసిందేవిూ లేదని …

డాక్టరేట్ ను కైవసం చేసుకున్న సింగరేణి తేజం….

.మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు మారుపాక మొగిలి కుమార్తె మారుపాక శ్రీ లత చిన్నతనం నుంచి మార్షల్ …

కాట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మంచిర్యాల, అక్టోబరు 28 జనం సాక్షి : కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు …

హుజూరాబాద్‌లో ఈటెల పట్టు సాధించేనా?

టిఆర్‌ఎస్‌ మరోమారు సిట్టింగ్‌ సీటును కాపాడుకునేనా సోషల్‌ విూడియాలో హల్‌చల్‌గా మారిన ఓటుకు నోటు పంపకాలు హుజూరాబాద్‌,అక్టోబర్‌28జనం సాక్షి: ఆరు పర్యాయాలు గెలిచిన తనకు తిరుగులేదని నిరూపించిన …

హైప్‌ క్రియేట్‌ చేసిన హుజూరాబాద్‌ ఎన్నిక ప్రచారం

టిఆర్‌ఎస్‌,బిజెపిలకు ప్రతిష్టగా మారిన ఎన్నిక గెలుపు తమదే అని లెక్కలు వేసుకుంటున్న టిఆర్‌ఎస్‌ నేతలు ఈటెలు గెలుపుతో కెసిఆర్‌కు చెక్‌ పెట్టాలని బిజెపి యత్నాలు హుజూరారాబాద్‌,అక్టోబర్‌27( జనం …

సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం సరికాదు

బిజెపి తీరును ఎండగట్టిన సిఐటియూ గోదావరిఖని,అక్టోబరు 26 (జనంసాక్షి )  సింగరేణి నిర్వీర్యం అవుతుంటే హుజురాబాద్‌ ఉప ఎన్నిక ముఖ్యమయ్యిందని సీఐటీయూ రాష్ట్ర అద్యక్షుడు రాజారెడ్డి విమర్శించారు. బీజేపీ …

చివరిదశకు హుజూరాబాద్‌ ప్రచారం

నేటితోముగియనున్న ప్రచారం ఇంటింటి ప్రచారంలో నేతల బిజీ కరీంనగర్‌,అక్టోబర్‌26 (జనం సాక్షి)  హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి ప్రచారంలో బీజేపీతో పాటు కాంగ్రెస్‌, …

విద్యార్థి నాయకుడు వెంకట్‌ను గెలిపించాలి

హుజూరాబాద్‌,అక్టోబర్‌25 (జనంసాక్షి): అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్టాన్న్రి కేసీఆర్‌ కుటుంబ కబంధ హస్తాల నుంచి విడిపించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపించడం …

మా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు :మంత్రి హరీశ్‌ రావు

కరీంనగర్‌: నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని …

తాజావార్తలు