Main

పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న‌కలెక్టర్ దురిశెట్టి అనుదీప్

మెట్ పల్లి జనంసాక్షి న్యూస్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సూర్యోదయ హైస్కూల్లో పూర్వ విద్యార్థి అయినా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గారు తాను …

అనుమాన స్పద స్థితిలో యువకుని మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుంద్రపల్లి కి చెందిన కుడుదుల ప్రజ్వల్ 25 సంవత్సారాల యువకుడు దుంద్రపల్లి లోని చెరువులో అనుమాన స్పద స్థితిలో శవమై …

పేద విద్యార్థిని పెద్ద చదువుకు మంత్రి కేటీఆర్ భరోసా..                                                 

– డాక్టర్ చదువు కు అండగా ఉంటామని ట్విట్టర్ వేదికగా ప్రకటన – కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ నేడు ఉదయం ఏడు గంటలకు ప్రగతి భవన్ …

ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా ఎంపిక

మంచిర్యాల,ఫిబ్రవరి11(జనం సాక్షి): జిల్లాలోని భీమారం, జైపూర్‌, సీసీసీ నస్పూర్‌ పీఎస్‌లు రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా నిలిచాయి. 2021 ఏడాదికిగాను ఈ అవార్డును దక్కించుకున్నాయి. పోలీస్‌ స్టేషన్ల …

తెలంగాణ బిల్లుపై బండికి అవగాహన ఉందా..

` ఎంపీ వినోద్‌ కుమార్‌ సూటి ప్రశ్న కరీంనగర్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం …

పలు వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆందోళన

అధికారులకు తలనొప్పిగా మారిన లబ్ధిదారుల ఎంపిక సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 10( జనం సాక్షి) సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక …

ఇంటర్ విద్యార్థులకు గంజాయి సామాజిక దురాచారాలపై అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులకు గంజాయి ఇతర సామాజిక దురాచారాలపై అవగాహన కార్యక్రమాన్ని బోయినపల్లి ఎస్ …

డబుల్ బెడ్ రూమ్ అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలి సిపిఐ డిమాండ్

సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 9( జనం సాక్షి)సిరిసిల్ల పట్టణం లో డ్రాపద్ధతిలో నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల అవకతవకలు జరిగాయని స్థానిక కౌన్సిలర్ డబ్బులు ఇచ్చిన …

దళితుల జీవితాల్లో వెలుగులు

దళితబంధుతో మారనున్న ఆర్థికస్థితి: మంత్రి కరీంనగర్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. …

ఏసీబీకి చిక్కిన ఆసుపత్రి ఉద్యోగి

కరీంనగర్ జనంసాక్షి (ఫిబ్రవరి 8) : కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మెడికల్ బిల్ నిమిత్తం డబ్బులు ఆశించగా సదరు వ్యక్తి ఏసీబీని …