Main

ఇంటర్ విద్యార్థులకు గంజాయి సామాజిక దురాచారాలపై అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులకు గంజాయి ఇతర సామాజిక దురాచారాలపై అవగాహన కార్యక్రమాన్ని బోయినపల్లి ఎస్ …

డబుల్ బెడ్ రూమ్ అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలి సిపిఐ డిమాండ్

సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 9( జనం సాక్షి)సిరిసిల్ల పట్టణం లో డ్రాపద్ధతిలో నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల అవకతవకలు జరిగాయని స్థానిక కౌన్సిలర్ డబ్బులు ఇచ్చిన …

దళితుల జీవితాల్లో వెలుగులు

దళితబంధుతో మారనున్న ఆర్థికస్థితి: మంత్రి కరీంనగర్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. …

ఏసీబీకి చిక్కిన ఆసుపత్రి ఉద్యోగి

కరీంనగర్ జనంసాక్షి (ఫిబ్రవరి 8) : కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మెడికల్ బిల్ నిమిత్తం డబ్బులు ఆశించగా సదరు వ్యక్తి ఏసీబీని …

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం

మా పేర్లు ఎందుకు రాలేదు. రాజా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని 25,వ వార్డు లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన …

దేశంలో రాజ్యాంగాన్ని మార్చడం కాదు.. రాష్ట్రంలో అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి..

  కెసిఆర్ రాజ్యాంగాన్ని  మార్చాలనడం దేశద్రోహమే.. కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం పెట్టిన బిక్ష.. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం దళితుల మనోభావాలను గాయపర్చడమే సీఎం కేసీఆర్ …

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన..

వీణవంక,ఫిబ్రవరి 03,(జనంసాక్షి) : భారత రాజ్యాంగాన్ని అవనమాపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని గంగారం …

కుల, మత భేదం లేకుండా మానవాళికి సేవ చేయాలి

జమియాత్-ఉల్-హుఫాజ్ అధ్యక్షుడు సదర్ ఖాజీ మన్ఖబత్ శాఖాన్ పిలుపు కరీంనగర్ ఫిబ్రవరి 3:- కుల, మత బేధం లేకుండా ప్రతి ముస్లిం సమాజ సేవ చేయాలని జమియతుల్ …

ప్రతీగింజా కొనాల్సిందే..

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల,డిసెంబరు 18(జనంసాక్షి): రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. …

ఇది టీఆర్‌ఎస్‌ విజయం కాదు..

వ్యక్తిగతంగా తనదే విజయం అన్న రవీందర్‌ సింగ్‌ కరీంనగర్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని …