Main

గోదావరిఖ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..?

గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆరవ ధపా గుర్తింపు సంఘం ఎన్నికల …

కరీంనగర్‌ జిల్లాలో రైతుల ఆందోళన

కరీంనగర్‌: జిల్లాలోని రాయ్‌కల్ మండలంలో రైతులు ఆందోళన బాట పట్టారు. మండలంలోని అల్లీపూర్‌లో విద్యుత్‌ అధికారులు అటోమెటిక్‌ స్టార్టర్లు తొలగిస్తున్నారని రైతులు ఆందోళనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో …

ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో

కరీంనగర్ జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. పెద్దపల్లి మండలం రంగాపూర్ వీఆర్ వో గౌస్ పాషా… శ్రీనివాస్ అనే రైతు నుంచి లంచం …

పిచ్చి కుక్కల దాడిలో చిన్నారి మృతి

కరీంనగర్: పిచ్చి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో …

ఫైనాన్షియర్ ఇంటి ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: హుజురాబాద్‌లో ఓ ఫైనాన్షియర్ ఇంటి ఎదుట అప్పు తీసుకున్న దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తమ భూమిని ఫైనాన్షియర్ అమ్ముకోనివ్వడం లేదని దంపతులు ఆరోపించారు. తమకు …

నీటి కోసం విద్యార్థుల రాస్తారోకో

కమలాపూర్: ఆశ్రమ పాఠశాలలో మంచినీరు కూడా అందుబాటులో లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక మహాత్మాజ్యోతిబా ఫూలే (ఎంజేపీ) గురుకుల …

జూనియర్‌కళాశాలల్లో నిఘా నేత్రాలు

ఈ ఏడాదినుంచే మార్పులు మధ్యాహ్నభోజనం, రూపాయి లేకుండా ప్రవేశాలు విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రభుత్వం తంటాలు కరీంనగర్‌,జూన్‌ 20(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రోజురోజుకు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకు …

ప్రైవేట్‌ పాఠశాలలపై మోజు తగ్గాలి

కరీంనగర్‌,జూన్‌20(జ‌నంసాక్షి): గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రల ఆలోచనా ధోరణి మారాలని ఉపాధ్యా సంఘాల నేతలు అన్నారు. పిల్లలను స్కూలుకు పంపడమే గాకుండా ప్రభుత్వ పాఠశాలలో  చేర్పించేందుకు ముందుకు రావాలన్నారు. …

పాలిటెక్నిక్‌ విద్యార్థులతో చలగాటమాడుతున్న సాంకేతిక విద్యాబోర్డు

రెండో కౌన్సిలింగ్‌కు జాప్యంతో కళాశాలల్లో హాజరుశాతం శూన్యం తప్పని పరిస్థితిలో ఆన్‌లైన్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌చేసిన విద్యార్థులు జూన్‌ రెండోవారం అనడంతో త్రిశంకుస్వర్గంలో విద్యార్ధులు రెంటికి చెడ్డ రేవడిగా …

సోనియా వల్లే తెలంగాణ: పొన్నాల

హైదరాబాద్‌, జూన్‌ 2 (జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని చెప్పిన సిఎం కెసిఆర్‌ తెలంగాణను తన ఎస్టేట్‌గా మార్చుకున్నారని  పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల …