Main

త్వరలో వేములవాడ అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

కరీంనగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయమని  స్థానిక ఎమ్మెల్యే సిహెచ్‌ రమేశ్‌ తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి …

హరిత హారంలో 4.18 కోట్ల మొక్కలు నాటాలి-కలెక్టర్‌ నీతూప్రసాద్‌

కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): హరితహారం పథకంలో రెండవ విడత 4.18 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లాకలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలిపారు.  కలెక్టర్‌ హరితహారంపై ఎపిఓలు, ఎంపిడిఓలతో సవిూక్షించారు. ఈసందర్బంగా …

యువకుడి దారుణ హత్య

కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లాలో తెల్లవారే సరికి హత్యలు, మానభంగాలు, అకృత్యాలు, దోపిడి సంఘటనలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి విద్రోహాలు చోటు చేసుకోకుండా చర్యలు …

వేతనాలిచ్చి అదుకోండి

విద్యుత్‌సబ్‌స్టేషన్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్‌ కరీంనగర్‌,మార్చి 30(జ‌నంసాక్షి): తెలంగాణా వ్యాప్తంగా ప్రధానంగా కరీంనగర్‌ జిల్లాలోని ట్రాన్స్‌కో పరిదిలోగల 33/11 కెవి సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేత …

కరువుతో అల్లాడుతున్న రైతులు, జనం ఘోష పట్టదా….?

ఏ ఎమ్మెల్యే బికారిగా ఉన్నాడని లక్షలకు లక్షలు జీతాలు పెంచారు. పారిశుద్య కార్మికులు, ఆశావర్కర్లకు వెయ్యి కూడా పెంచలేదెందుకు వైసీపీ సూటిగా ప్రశ్న కరీంనగర్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రజలు, …

సైదాపూర్‌ తహసీల్దార్‌గా రమాదేవి బాధ్యతలు

క‌రీంన‌గ‌ర్‌: సైదాపూర్‌ తహసీల్దార్‌గా ఏ.రామాదేవి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సైదాపూర్‌ తహసీల్దార్‌గా పని చేసిన కిరణ్‌కుమార్‌ ఇటీవల పెద్దపెల్లికి బదిలీపై వెళ్లారు. దీంతో …

చెట్టుకు ఉరేసుకున్న అన్నదాత

సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామ శివారులో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించి పోలీసులకు …

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం బంజేరుపల్లి దగ్గర ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. …

ఎస్సై ఆత్మహత్య మిస్టరీ: సూసైడ్ నోట్ రాసింది అతనేనా, ఎమ్మెల్యేపై ఆరోపణలు

కరీంనగర్: పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. రాజకీయ ఒత్తిళ్లు, వరుస బదిలీలే జగన్మోహన్ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ …

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

వేములవాడ: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం …