కరీంనగర్

ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌ కరీంనగర్‌,జూలై10(జ‌నం సాక్షి ): దేశవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొందని ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌ కృష్ణన్‌ అన్నారు.అలాగే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం …

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

– చేయాలనుకున్న పనులు చేయలేక పోతున్నా – టీఆర్‌ఎస్‌లో తనకు గౌరవం లభించటం లేదు – ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదు – అవినీతి …

బాల్క సుమన్‌ ప్రతిష్ట దెబ్బతీసేలా దుష్పచ్రారం

కేసులు నమోదు చేశామన్న సిఐ మంచిర్యాల,జూలై6(జ‌నం సాక్షి): పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై అసత్య ప్రచారం చేస్తూ ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసు నమోదు చేశామని …

ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యం: కలెక్టర్‌

రాజన్న సిరిసిల్ల,జూలై2(జ‌నం సాక్షి):ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. మొత్తంగా …

జగన్నాధ్‌ పూర్‌ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి

మంచిర్యాల,జూలై2(జ‌నం సాక్షి): కాగజ్‌నగర్‌ మండలం పెద్ద వాగుపై రూ. 240కోట్లతో నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టును మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పొనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ …

యాదవుల ఆర్థికాభివృద్ధికోసమే గొర్రెల పంపిణీ

– వాటి సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది – పాడి- పంటలు బాగుంటేనే రైతు అభివృద్ధిసాధ్యమవుతుంది – పాడికోసం త్వరలోనే గేదెల పంపిణీకి చర్యలు – …

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: ఈటల

జగిత్యాల,జూలై 2(జ‌నం సాక్షి ): సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందనిరాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతదన్న వారికి …

పేదల అభ్యున్నతే తెరాస ప్రభుత్వ ధ్యేయం

– తెలంగాణలో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి – గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నాం – కల్లెడ గ్రామానికి వంద డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తాం – …

రేషన్‌ డీలర్లపై కక్ష సాధింపు సహించేదిలేదు

– సమస్యలను వెంటనే పరిష్కరించాలి – సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కరీంనగర్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : రేషన్‌ డీలర్లపై కక్ష సాధింపు చర్యలను సహించేది లేదని సీఎల్పీ …

అత్యాచారా నిందితులకు 20 ఏళ్ల జైలు

కరీంనగర్‌,జూన్‌29(జనం సాక్షి): కరీంనగర్‌లో ఓ యువతిపై అత్యాచారం కేసులో కరీంనగర్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 ఏళ్ల చొప్పున జైలు …