కరీంనగర్

బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దు

మంథిని: తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని తెరాస యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సునీల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దని కోరుతూ …

సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరిక్షలు 29 నుండి

గణేశ్‌నగర్‌ న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ వార్షిక పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహయ సంచాలకులు …

క్యాన్వాసింగ్‌ దళారుల దందా

-తూకాల్లో మోసంక్ష -మిల్లర్లకు ఝలక్‌ -వాహనానికి రూ. 20 వేల చొప్పున బాదుడు -రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన బ్రోకర్‌ -చీటింగ్‌ పై పట్టణ సీఐ సీరియస్‌ జమ్మికుంట, …

కొడిమ్యాలలో దొంగనోట్ల చెలమణి

కొడిమ్యాల, టీ మీడియా: మండలంలోని నాచుపల్లి గ్రామంలో దొంగనోట్లు చలమణి జరుగుతుందని 20 రోజులుగా వినికిడి గ్రామనికి చెందిన బీడీ కంపెనీ యజమాని ఈనెల 5వ తేదిన …

బయ్యారం గనులలోనే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి

సెంటినరీ కాలనీ (జనంసాక్షి): బయ్యారం గనులను ఇక్కడే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో, సింగరేణి సంస్థకే అప్పగించాలని ఏఐటియూసీ ఆర్జీ-3 డివాజన్‌ కార్యదర్శి …

తెలుగువాళ్లే వ్యాపారం కోసం డబ్బింగ్‌ను ప్రోత్సహిస్తూ ద్రోహం చేయడం బాధగా ఉంది.-బుల్లితెర నటుడు సెల్వరాజ్‌

గోదావరిఖని (జనంసాక్షి): ‘డబ్బింగ్‌ సీరియళ్లతో తెలుగు సంస్కృతీకి ప్రమాదం ఉంది. తెలుగు టీవీ, సినిమా ఇండస్ట్రీమపై వేలిది మంది ఆధారపడి బతుకుతున్నారు. 24 రోజులుగా వ్వతిరేకంగా ఉద్యమం …

23 మంది డిబార్‌

సప్తగిరికాలనీ,కరీంనగర్‌ (జనంసాక్షి): జిల్లాలో గురువారం నిర్వహించిన ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలో మాస్‌కాపీయింగ్‌ పాల్పడుతూ 23 మంది డిబార్‌ అయనట్లు డీఈవో లింగయ్య తెలిపారు. కరీంనగర్‌ 6, హుజూరాబాద్‌లో …

అస్వస్థత పాలైన బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌ (జనంసాక్షి): బీజేపీ నగర అధ్యక్షుడు బంది స్జయ్‌కుమార్‌ గురువారం తీవ్రస్థకు గురయ్యారు. హన్‌మాన్‌ జయంతిని పురస్కరింయుకుని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌, ఏడీవీపీ కార్యకర్తలు తీసిన ర్యాలీలో ఆయనకు …

శివకేశవాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

చొప్పదండి (జనంసాక్షి): వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర గల చొప్పదండిలోని శివకేశవాలయంలో గురువారం త్లెవారుజామున గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. శంభుస్వామి అలయంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలోని …

ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా వైద్యశాఖలో ఉన్న ఖాళీలే నిదర్శనం

కరీంనగర్‌ (జనంసాక్షి): ‘పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో కార్పోరేటు స్థాయిలో వైధ్యం అందిస్తున్నాం..’ ఇది మన ప్రభుత్వం పదేపదే చేప్పే మాటలు… చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో అందిస్తున్న వైధ్య సేవలకు …