కరీంనగర్

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డీసీసీబీ అధ్యక్షుడు రవీందర్‌రావు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: డీసీసీబీ అధ్యక్షులు కొండూరి రవీందర్‌రావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెంకటాపూర్‌, హరిదాస్‌నగర్‌, మధిర, ఎల్లారెడ్డిపేట , గొల్లపల్లి, బొప్పాపూర్‌, కోరుట్లపేట, …

కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు

ధర్మసాగర్‌, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్‌ సీఐ పి.శ్రీనివాస్‌ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి …

రైతులు వ్యవసాయ పనిముట్లు వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లును రైతులు వినియోగించుకోవాలని జేడీఏ నరసింహ సూచించారు. నవీపేట మండలం పోతంగల్‌ గ్రామంలో ఈ రోజు రైతు …

నిధుల మంజూరు

జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగులకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ అవసరాలకు అ డ్వాన్సులు, రుణాలకు నిధులకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ …

విద్యుదాఘాతానికి బలైన యువకుడు

చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శనివారం మహేష్‌(25) అనే యువ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. వ్యవసాయ బావి దగ్గర మంచినీరు తాగుతుండగా పక్కనే …

కుటుంబకలహాలతో యువకుడి ఆత్మహత్య

మల్హార్‌: మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బోళ్ల మహేష్‌ (21) పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాలతో శుక్రవారం సాయంత్రం తన ఇంటిలోనే పురుగుల ముందు …

ఊపిరున్నంత వరకు ప్రజలతోనే..

అ నేడు నోరు విప్పితే రాజకీయాలకు పనికిరాకుండా పోతారు: ఎమ్మెల్యే గంగుల (కరీంనగర్‌) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో కలసి ఉద్యమిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు …

ప్రభుత్వ పథకాల సద్వినియోగం

కమలాపూర్‌: ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగ పరచుకోవాలని హుజురాబాద్‌ ఏడీఏ దామోదరరెడ్డి అన్నారు. కమలాపూర్‌ మండలం నేరెళ్లలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో …

ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు 29

హౌసింగ్‌ బోర్డుకాలనీ, న్యూస్‌టుడే:ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తు రక్షక భటుల రాత పరీక్షకు ఇవెంట్స్‌లో అర్హత సాధించి పరీక్షకు …

బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దు

మంథిని: తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని తెరాస యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సునీల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దని కోరుతూ …