కరీంనగర్

బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఆధికారులు

కొండాపూర్‌, జనంసాక్షి: న్యూస్‌లైన్‌ మండలంలోని కొండపూర్‌ గ్రామపరిధిలోని కాశతురక కాలనీలో పోలీసులు, అధికారులు ఓ బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. కాలనీకి చెందిన ఎస్‌. కే. ఇమామ్‌, మదార్‌బీ దంపతుల …

రూ. 44వేల విలువైన గుట్కాప్యాకెట్లు స్వాధీనం

మెట్‌పల్లి, జనంసాక్షి: న్యూస్‌లైన్‌ పట్టణంలోని పలు హూల్‌సెల్‌ కిరాణాదుకాణాలపై సీఐ దేవేందర్‌రెడ్డి సిబ్బందితో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలువురు వ్యాపారులు గుట్టుగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారనే …

వరీకరణకు మద్దతిస్తే భూస్థాపితం

హుజూరాబాద్‌ టౌన్‌/ జనంసాక్షి: ఎస్సీల వర్గీకరణ మద్దతు పలికే రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజి అన్నారు పట్టణంలోని ఐబీ అథితి …

నేరాలు అరికట్టేందుకు సహకరించాలి: డీఎస్పీ

మంథని, జనంసాక్షి: గ్రామాల్లో నేరాలు అరికట్టేందుకు సహకరించాలని గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంథని మండలంలోని 8 గ్రామాల్లో రక్షక కమిటీలు నెలకొల్పగా వారికి మంగళవారం వాలీబాల్స్‌, …

బంగారు ఆభరణాల చోరీ

హుజురాబాద్‌ గ్రామీణం, జనంసాక్షి: బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి వాటిని చోరీ చేసిన సంఘటన హుజురాబాద్‌ పట్టణంలో సంచలనం కలిగించింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి …

ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల నిలిచిన విద్యుదుత్పత్తి

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉత్పత్తి పునరుద్ధరించేందుకు అధికారులు మరమ్మతుత్త చర్యలు …

కొంగగట్టులో దీక్షపరుల మధ్య తోపులాట

కరీంనగర్‌, జనంసాక్షి: మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఈ ఉదయం కల్యాణకట్ట వద్ద దీక్షాపరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో బారికేడ్లు కూలిపోయాయి. వెంటనే …

వడగండ్ల వానతో పంటలకు అపారనష్టం

మంథని గ్రామీణం, జనంసాక్షి: మంతని మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగండ్లవానకు ఐదు గ్రామాల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని నాగపల్లి, స్వరపల్లి, వెంకటాపూర్‌, మల్లారం, …

విద్యుదాఘాతంలో అసిస్టెంట్‌ హెల్పర్‌కు తీవ్రగాయాలు

ఎల్లరెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని గొల్లపల్లిలో విద్యుత్తుశాఖలో అసిస్టెంట్‌ హెల్పర్‌గా పనిచేస్తున్న బాలయ్య విద్యుదాఘాతంతో సోమవారం తీవ్రగాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్లపల్లి శివారులో అక్రమంగా రెండు ఎడ్లబళ్లలో తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖాధికారులు సోమవారం పట్టుకున్నారు. 40 దుంగల విలువ రూ. 24వేలు ఉంటుందని …