కరీంనగర్

సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య, రాస్తారోకో

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా సరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరమగ్గాలకు సర్‌చార్జీలు తొలగించాలంటూ ప్రభాకర్‌ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాంతో ప్రభాకర్‌ మృతదేహంతో …

ఓవర్‌లోడ్‌ను అడ్డుకుంటాం

కరీంనగర్‌ క్రైం, జనంసాక్షి : నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న లారీలను అడ్డుకుంటామని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ఎంఏ సాజిద్‌, నర్సింహారెడ్డి, ఖలీలుద్దీన్‌లు హెచ్చరించారు. లారీలు …

బావి తవ్వకాన్ని నిలిపివేయాలి

కలెక్టరేట్‌, జనంసాక్షి :తమ గ్రామ శివారులో చేపడుతున్న బావి తవ్వకాన్ని తక్షణమే నిలిపివేయాలని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. …

‘డీవైసీ’ తో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, జనంసాక్షి : డయల్‌ యువర్‌ కలెక్టర్‌ (డీవైసీ) కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ …

ఇంటర్మీడియట్‌ సిబ్బందికి 11 నుంచి బదిలీలు

కరీంనగర్‌ ఎడ్యూకేషన్‌, జనంసాక్షి : ఇంటర్మీడియట్‌ విద్యలో పనిచేసే బోధనేతర సిబ్బందికి బదిలీల కౌన్సిలింగ్‌ ఈనెల 11 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా వృత్తి విద్యాధికారి సోమవారం ఒక …

ఎస్‌పీహెచ్‌ఓపై వేటు

జమ్మికుంట, జనంసాక్షి : జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలో రోగి మృతిచెంది ఐదు రోజులు గడిచినా పట్టించుకోని వైద్యుడిపై వేటుపడింది. జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ చర్యలు చేపట్టారు. ఎస్‌పీహెచ్‌ఓ …

నేటి నుంచి ఆరోగ్య శ్రీ వైద్య శిబిరం

భాగ్యనగర్‌,కరీంనగర్‌ జనంసాక్షి : జిల్లాలో నేటి నుంచి ఆరోగ్య శ్రీవైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 7 …

సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య, రాస్తారోకో

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా సరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరమగ్గాలకు సర్‌చార్జీలు తొలగించాలంటూ ప్రభాకర్‌ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాంతో ప్రభాకర్‌ మృతదేహంతో …

సన్మాన కార్యక్రమాన్ని బహిష్కరించిన సింగరేణి కార్మికులు

గోదావరిఖని: ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు గనులపై చేపట్టే సన్మాన కార్యక్రమాన్ని కార్మికులు, కార్మిక కుటుంబాలు బహిష్కరించాయి. సన్మాన కార్యక్రమానికి తమను అనుమతించకపోవడంతో కార్మికులు నిరసన వ్యక్తం …

మావోయిస్టు మాజీ నేత చంద్రన్నపై దాడి కేసు నమోదు

ముత్తారం:మండలం మచ్చుపేటలో మావోయిస్టు మాజీ నేత బందారపు మల్లయ్య అలియాస్‌ చంద్రన్న అదే గ్రామానికి చెందిన చింతల వీరేశం (43) పైవ్యక్తిగత కక్షలతో సోమవారం దాడి చేశారని …