కరీంనగర్

సీఎం పర్యటన దృష్ట్యా తెరాస, సీపీఐ నాయకుల ముందస్తు అరెస్టు

సైదాపూర్‌, జనంసాక్షి: భీమదేవరపల్లి మండలంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా సైదాపూర్‌ మండలానికి చెందిన తెరాస , సీపీఐ ముఖ్య నాయకులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు …

బాలికను గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు

సిరిసిల్ల పట్టణం :పట్టణంలోని చుక్కారావు పల్లెలో అల్వాల కుంటయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు.గత కొద్ది రోజుల …

దేవాలయ పరిరక్షణ కోరుతూ హిందువాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరిఖని, జనంసాక్షి: ఎన్టీపీసీలోని పోచమ్మ దేవాలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తు హిందువాహిని ఆధ్వర్యంలో మేడిపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పోచమ్మ దేవాలయానికి రక్షణ లేకపోవడంవల్ల గుర్తు …

100 కేజీల గంజాయి పట్టివేత

కరీంనగర్‌, శంకరపట్నం మండలం కేశవపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని గంజాయి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య

కోల్‌సిటీ, జనంసాక్షి: జిల్లాలో దశాబ్దంగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందినేది వైద్య, ఆరోగ్యశాఖ నివేదికల సారాంశం. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది బాలురకు 962 …

హనుమాన్‌ జయంతి సందర్భంగా కొండగట్టులో పోటెత్తిన భక్తులు

కరీంనగర్‌, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి హనుమాన్‌ జయంతి సందర్బంగా భక్తులు పోటెత్తారు. 41 రోజులపాటు దీక్ష నిర్వహించి హనుమాన్‌ మాలధారులు నేడు మాల …

ఘనంగా శ్రీదాసాంజనేయ స్వామి రెండవ వార్షికోత్సవాలు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని శ్రీదాసాంజనేయ స్వామి ఆలయ రెండవ వారికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయంలో ప్రత్యేక …

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆర్డీవో ఆయేషా నుస్రత్‌ ఖానం

కమాన్‌పూర్‌, జనంసాక్షి: మండలంలో మంగళవారం కురిసిన అకాలవర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులుగా పోసిన వరి ధాన్యం పూర్తిగా తడవడంతో బుధవారం మంథని ఆర్డీవో ఆయేషా నుస్రత్‌ …

ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సవానికి కూలిన విద్యుత్‌టవర్‌

కమాన్‌పూర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి చేతికందే సమయంలో వరి, మొక్కజొన్న పంటలు …

వివాహితను వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు

రామడుగు, జనంసాక్షి: మండలంలోని మోతే గ్రామానికి చెందిన వివాహితను ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్న కైరి శ్రీనివాస్‌ (27)పై కేసు నమోదు చేయాలని కోరుతూ గ్రామైక్య సంఘాల …