కరీంనగర్

డీజిల్‌, పెట్రోలు కల్తీ అమ్మకాలపై వాహనదారుల ఆందోళన

కరీంనగర్‌, జనవరి 19 : సుల్తానాబాదు పట్టణంలోని పెట్రోలు బంకుల్లో డీజిల్‌, పెట్రోలు కల్తీ చేసి విక్రయిస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాజీవ్‌ రహదారిపై …

ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీపై కేసు

కరీంనగర్‌: అసెంబ్లీలో గాంధీ విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీపై కరీంనగర్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కరీంనగర్‌ బీజేపీ నేత బండి …

లగడాపాటి ఓ రాజకీయ బపూన్‌ : కేటీఆర్‌

కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్టుపడుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటి ఓ రాజకీయ బపూన్‌ …

మంత్రులు ద్వంద్వ విధానాలకు స్వస్తి పలకాలి

తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు పెద్దపల్లి గ్రామీణం, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతి నిధులు ద్వంద్వ విధానాలకు పాల్పడుతున్నారని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత …

20న జిల్లాకు రానున్న హైకోర్టు న్యాయమూర్తి

కోర్టుచౌరస్తా, (జనంసాక్షి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సముద్రాల గోవిందరాజులు ఆదివారం జిల్లాకు రానున్నట్లు అధికారి జె.జి.కె. ప్రసాద్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో బయలుదేరి సిద్ధిపేట మీదుగా మధ్యాహ్నం 2 …

ఎమ్మెలేను పరామర్శించిన ఎంపీ వివేక్‌

సభాష్‌నగర్‌ , (జనంసాక్షి) : విద్యుత్తు సమస్యల పై చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో గాయపడి చికిత్స పొందుతున్న కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పెద్దపల్లి ఎంపీ జి.వివేక్‌ …

జిల్లాకు రానున్న అదనపు డీజీ

జగిత్యాల, (జనంసాక్షి): అదనపు డీజీ ఎన్‌వీ సురేంద్రబాబు జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సురేంద్రబాబు గతంలో జిల్లా …

సామాజిక ఆసుపత్రుల్లో పెరుగిన ప్రసవాల సంఖ్య

మెట్‌పల్లి,(జనంసాక్షి): సామాజిక ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోందని డీసీహెచ్‌వో బోజ అన్నారు. గురువారం ఆయన మెట్‌పల్లి సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసి, మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ …

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

కరీంనగర్‌ కలెక్టరేట్‌ , (జనంసాక్షి): అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, అమృతహస్తం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నడపాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ నాయకులు …

యథావిధిగా అంతర్గత పరీక్షలు

గడువు పొడిగించే యోచన ! గణేశ్‌నగర్‌, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ముందుగ నిర్ణయించిన ప్రకారమే జరిగే అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి …